దక్షిణ కొరియాలో రన్వేపై కుప్పకూలిన విమానం.. 58 మంది మృతి..!!
- December 29, 2024
యూఏఈ: దక్షిణ కొరియాలోని మువాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఆదివారం ఒక విమానం రన్వేపై కుప్పకూలింది. ఈ ఘటనలో విమానం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 58 మంది ప్రయాణికులు మరణించారని అధికారులు తెలిపారు. థాయ్ రాజధాని బ్యాంకాక్ నుండి 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో బయలుదేరిన జెజు ఎయిర్ ఫ్లైట్ 7C2216.. దక్షిణ కొరియాలోని విమానాశ్రయంలో ఉదయం 9 గంటలకు (0000 GMT) ల్యాండింగ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగిందని దక్షిణ కొరియా రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!







