దక్షిణ కొరియాలో రన్వేపై కుప్పకూలిన విమానం.. 58 మంది మృతి..!!
- December 29, 2024
యూఏఈ: దక్షిణ కొరియాలోని మువాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఆదివారం ఒక విమానం రన్వేపై కుప్పకూలింది. ఈ ఘటనలో విమానం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 58 మంది ప్రయాణికులు మరణించారని అధికారులు తెలిపారు. థాయ్ రాజధాని బ్యాంకాక్ నుండి 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో బయలుదేరిన జెజు ఎయిర్ ఫ్లైట్ 7C2216.. దక్షిణ కొరియాలోని విమానాశ్రయంలో ఉదయం 9 గంటలకు (0000 GMT) ల్యాండింగ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగిందని దక్షిణ కొరియా రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు









