దుబాయ్లో అమ్నెస్టీ..236,000 మంది ఓవర్స్టేయర్లకు లబ్ధి..!!
- December 31, 2024
దుబాయ్: దుబాయ్లో ఓవర్స్టేయర్ల స్థితిని సరిదిద్దడానికి చేపట్టిన గ్రేస్ పీరియడ్ గత నాలుగు నెలలుగా విజయవంతమైందని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (జిడిఆర్ఎఫ్ఎ) డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ అల్ మర్రి చెప్పారు. 236,000 మంది ఓవర్స్టేయర్లు దుబాయ్లో తమ స్థితిని సరిదిద్దుకోవడానికి గ్రేస్ పీరియడ్ నుండి ప్రయోజనం పొందారని పేర్కొన్నారు. దాదాపు 55వేల మంది ఇప్పటికే దుబాయ్ వీడి వెళ్లిపోయారని తెలిపారు.
యూఏఈలో రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వారి స్థితిని సరిదిద్దడానికి, ఆర్థిక జరిమానాలు, పరిపాలనా పరిమితుల నుండి మినహాయింపు డిసెంబర్ 31తో ముగియనుంది. గడువు ముగిసేలోపు ఉల్లంఘించినవారు తమ స్థితిని సరిదిద్దుకోవాలని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్స్ సెక్యూరిటీ (ICP) పిలుపునిచ్చింది. దుబాయ్లో క్షమాభిక్ష కాలంలో 236,000 మంది ఓవర్స్టేయర్లు స్థితిని సరిదిద్దుకున్నారని తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







