కువైట్ ప్రభుత్వ ఆఫీసుల్లో ఈవెనింగ్ షిఫ్టు ప్రారంభం..!!
- January 06, 2025
కువైట్: కువైట్ లో ప్రభుత్వ రంగంలో పని వాతావరణాన్ని మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన క్యాబినెట్ నిర్ణయానికి అనుగుణంగా ఈవెనింగ్ షిఫ్ట్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇది పౌరులకు, నివాసితులకు వివిధ సమయాల్లో లావాదేవీలను పూర్తి చేయడంలో మరింత సౌలభ్యాన్ని అందిస్తుందని తెలిపారు. ఉద్యోగులు వర్కింగ్ అవర్స్ రోజుకు గరిష్టంగా 4.5 గంటలుగా నిర్దేశించారు. మధ్యాహ్నం 3:30 గంటలకు ఈవెనింగ్ షిఫ్ట్ టైమింగ్ ప్రారంభం అవుతుందని ప్రకటించారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









