కువైట్ ప్రభుత్వ ఆఫీసుల్లో ఈవెనింగ్ షిఫ్టు ప్రారంభం..!!
- January 06, 2025
కువైట్: కువైట్ లో ప్రభుత్వ రంగంలో పని వాతావరణాన్ని మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన క్యాబినెట్ నిర్ణయానికి అనుగుణంగా ఈవెనింగ్ షిఫ్ట్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇది పౌరులకు, నివాసితులకు వివిధ సమయాల్లో లావాదేవీలను పూర్తి చేయడంలో మరింత సౌలభ్యాన్ని అందిస్తుందని తెలిపారు. ఉద్యోగులు వర్కింగ్ అవర్స్ రోజుకు గరిష్టంగా 4.5 గంటలుగా నిర్దేశించారు. మధ్యాహ్నం 3:30 గంటలకు ఈవెనింగ్ షిఫ్ట్ టైమింగ్ ప్రారంభం అవుతుందని ప్రకటించారు.
తాజా వార్తలు
- మొహర్రం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- భారత పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. ఇది కేవలం ప్రయాణ పత్రం మాత్రమే: విదేశాంగ శాఖ
- డెకాయ్ ఆపరేషన్లతో పోలీసుల బాగోతం బట్టబయలు: సీపీ సజ్జనార్
- హోర్ముజ్ జలసంధి పై సుంకాలు ఉండవు..అమెరికాకు తెలిపిన ఇరాన్
- సైబర్ నేరాల నియంత్రణ పై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి
- కువైట్లో పశువుల షెడ్డులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు, ముగ్గురు అరెస్ట్
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్
- సమ్మర్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్: దుబాయ్







