ఐదు వాహనాలు "డీ" కొన్న ప్రమాదంలో ఇరువురికి గాయాలు
- June 28, 2016
దుబాయ్: మంగళవారం ఉదయం ఎమిరేట్ రహదారిపై ఐదు వాహనాలు ఒకదానిని ఒకటి గుద్దుకోవడంతో ఇరువురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లకు గాయాలు కాగా ఒక డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయని పోలీసు స్టేషన్ డైరెక్టర్ బ్రిగేడియర్ సయీద్ హమద్ బిన్ సులైమాన్ అల్ రాషిదీయ తెలిపారు. ఈ ప్రమాదం గూర్చి మంగళవారం ఉదయం 9.15 గంటల సమయంలో కార్యకలాపాల గదికి ప్రమాదం గురించి సమాచారం అందుకున్నామని .ఎమిరేట్స్ రహదారిపై దుబాయ్ క్లబ్ వంతెన తర్వాత ఐదు వాహనాలు డీ కొన్నట్లు తెలిసిందని అన్నారు. బ్రిగేడియర్ బిన్ సులైమాన్ ప్రమాద సన్నివేశం వద్దకు వెళ్లి ప్రాథమిక తనిఖీలో కార్లు తీవ్రమైన ధ్వంస స్థితిలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ఐదు వాహనాలలో ఒకటి పికప్ ట్రక్ కాగా , మరొకటి 4 డబ్లూ డి మరియు మూడు సెలూన్ల కార్లు ఉన్నాయి. పికప్ ట్రక్ మలుపు తిరుగుతూ పడిపోయిన ప్రభావంగా 4 డబ్ల్యుడి తీవ్రంగా దెబ్బతింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







