మెటాలో ఫ్యాక్ట్చకర్లను తొలగించిన జుకర్బర్గ్
- January 08, 2025
నకిలీ, హానికార సమాచార వ్యాప్తి కట్టడి కోసం అనుసరిస్తోన్న సెన్సార్షిప్ విధానాల్లో మెటా మార్పులు చేసింది. ఫ్యాక్ట్చకర్లను తొలగించింది.
ఈమేరకు టెక్ సంస్థ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ప్రకటించారు. త్వరలో అమెరికా పగ్గాలు చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగానికి అనుకూలంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
"సెన్సార్షిప్ అధిక స్థాయిలో ఉన్న పరిస్థితికి చేరుకున్నాం. ప్రస్తుతం మేం మా తప్పులను తగ్గించుకోవడంపై దృష్టిపెడతాం. మా విధానాలను సరళీకరించి, మా ప్లాట్ఫాంలలో స్వేచ్ఛా వ్యక్తీకరణ పునరుద్ధరించే దిశగా చర్యలు తీసుకుంటాం" అని జుకర్బర్గ్ ఓ వీడియోను విడుదల చేశారు. జుకర్బర్గ్ ప్రకటన వెలువడగానే ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సానుకూలంగా స్పందించారు.
తాజా వార్తలు
- మెట్రోలో ఫోన్పే మ్యాజిక్
- మిడిల్ ఈస్ట్ నుంచి సురక్షితంగా స్వదేశానికి చేరుకున్న భారతీయులు
- తెలంగాణ: ఈనెల 16 నుంచి ఒంటిపూట బడులు
- ఈద్ అల్ ఫితర్..యూఏఈలో వర్షం పడుతుందా?
- 32 ఉల్లంఘనలను జారీ చేసిన కువైట్ వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- అత్యవసర సంఘటన ప్రాంతాలకు దూరంగా ఉండండి..!!
- ఖతార్ లో 6నెలలకు సరిపోయేలా నిత్యావసరాల నిల్వలు..!!
- SR1 బిలియన్ దాటిన ఎహ్సాన్ ఛారిటీ విరాళాలు..!!
- పిల్లలకు టీకాలు వేయించని పేరెంట్స్ కు Dh20,000 వరకు జరిమానా..!!
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!









