నేచర్ లైఫ్స్పేస్ సంస్థ కొత్త సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన మంత్రి జూపల్లి
- January 08, 2025
హైదరాబాద్: నేచర్ లైఫ్స్పేస్ సంస్థ తమ కొత్త సంవత్సర క్యాలెండర్ను మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా రవీంద్రభారతిలో విడుదల చేసింది.ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ రమేష్ ముడు, మేనేజింగ్ డైరెక్టర్ మేఘన ఠాకూర్, ప్రెసిడెంట్ వినాయక్, రమేష్ సింగ్, రాజశేఖర్,నగేష్, రవీందర్, సుగుణ తదితరులు పాల్గొన్నారు.
సంస్థ తమ కొత్త ప్రాజెక్ట్, లైవ్స్టాక్ లెగసీ ఫార్మ్స్ గురించి కూడా ప్రకటించింది.ఈ ప్రాజెక్ట్ ద్వారా సంవత్సరానికి రూ. 3.75 లక్షలు ఆదాయం పొందవచ్చని తెలిపారు.హైదరాబాద్ చుట్టుప్రక్కల హెచ్ఎండీఏ, డీటీసీపీ, రేరా ఆమోదంతో కూడిన రెసిడెన్షియల్ మరియు ఫార్మ్ ప్లాట్లను అందిస్తున్నారు. భారతదేశంలో 35% డౌన్పేమెంట్తోనే ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయించే మొదటి సంస్థగా నేచర్ లైఫ్స్పేస్ నిలిచింది.సులభ ఈఎంఐ ఆప్షన్లు మరియు అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో రెసిడెన్షియల్ మరియు ఫార్మ్ ప్లాట్స్ ప్రాజెక్టులు ఈ సంస్థ ప్రత్యేకత.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధి పై సుంకాలు ఉండవు..అమెరికాకు తెలిపిన ఇరాన్
- సైబర్ నేరాల నియంత్రణ పై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి
- కువైట్లో పశువుల షెడ్డులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు, ముగ్గురు అరెస్ట్
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్
- సమ్మర్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్: దుబాయ్
- జెడ్డాలో 12 లైసెన్సు లేని వాటర్ బాట్లింగ్ ప్లాంట్లు సీజ్..!!
- యూఏఈ లాటరీ: Dh100,000 బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!
- ముగిసిన సంక్షోభం..భారీగా ఖర్చు పెడుతున్న కువైట్ కన్జుమర్స్..!!







