నేచర్ లైఫ్స్పేస్ సంస్థ కొత్త సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన మంత్రి జూపల్లి
- January 08, 2025
హైదరాబాద్: నేచర్ లైఫ్స్పేస్ సంస్థ తమ కొత్త సంవత్సర క్యాలెండర్ను మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా రవీంద్రభారతిలో విడుదల చేసింది.ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ రమేష్ ముడు, మేనేజింగ్ డైరెక్టర్ మేఘన ఠాకూర్, ప్రెసిడెంట్ వినాయక్, రమేష్ సింగ్, రాజశేఖర్,నగేష్, రవీందర్, సుగుణ తదితరులు పాల్గొన్నారు.
సంస్థ తమ కొత్త ప్రాజెక్ట్, లైవ్స్టాక్ లెగసీ ఫార్మ్స్ గురించి కూడా ప్రకటించింది.ఈ ప్రాజెక్ట్ ద్వారా సంవత్సరానికి రూ. 3.75 లక్షలు ఆదాయం పొందవచ్చని తెలిపారు.హైదరాబాద్ చుట్టుప్రక్కల హెచ్ఎండీఏ, డీటీసీపీ, రేరా ఆమోదంతో కూడిన రెసిడెన్షియల్ మరియు ఫార్మ్ ప్లాట్లను అందిస్తున్నారు. భారతదేశంలో 35% డౌన్పేమెంట్తోనే ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయించే మొదటి సంస్థగా నేచర్ లైఫ్స్పేస్ నిలిచింది.సులభ ఈఎంఐ ఆప్షన్లు మరియు అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో రెసిడెన్షియల్ మరియు ఫార్మ్ ప్లాట్స్ ప్రాజెక్టులు ఈ సంస్థ ప్రత్యేకత.
తాజా వార్తలు
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై కేంద్రం కీలక నిర్ణయం
- కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్
- యూఏఈలో పాఠశాలలకు 9 రోజుల ఈద్ అల్ అధా సెలవులు
- కార్మికులకు సీఎం రేవంత్ మేడే శుభాకాంక్షలు
- 2027 మార్చి 31 నాటికి తెలంగాణ నుంచి 1,000 వ్యాపారాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యం
- IPL 2026: బెంగళూరు పై గుజరాత్ ఘనవిజయం!
- మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్
- గల్ఫ్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్









