ఒమన్ కొత్త భారత రాయబారిగా గొడవర్తి వెంకట శ్రీనివాస్..!!
- January 09, 2025
మస్కట్: ప్రస్తుతం మంత్రిత్వ శాఖలో స్పెషల్ డ్యూటీ అధికారిగా ఉన్న గొడవర్తి వెంకట శ్రీనివాస్ (IFS: 1993) ఒమన్ సుల్తానేట్కు తదుపరి భారత రాయబారిగా నియమితులైనట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. త్వరలో ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని వెల్లడించింది.
తాజా వార్తలు
- అవినీతి పై కలిసికట్టుగా పోరాటం..!!
- కువైట్ లో జీరో టోలరెన్స్.. వారంలో 4,500 కేసులు నమోదు..!!
- అరేబియా సముద్రంలో $1 బిలియన్ డ్రగ్స్ సీజ్..!!
- ఒమన్ లో స్పెషల్ ఆపరేషన్.. ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో 16 మందితో న్యూ స్టూడెంట్స్ కౌన్సిల్..!!
- మెరియల్ వాటర్ పార్క్ వింటర్ మిరాజ్ ఫెస్ట్ ప్రారంభం..!!
- బస్సు దగ్దం..25 మందికి పైగా సజీవ దహనం
- అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఎపి ముందంజ
- ఏపీ కి గ్లోబల్ పౌర్హౌస్ అన్న నారా లోకేష్
- షేక్ ఖలీఫా బిన్ మొహమ్మద్ వివాహాం..కింగ్ హమద్ హాజరు..!!







