ఒమన్ కొత్త భారత రాయబారిగా గొడవర్తి వెంకట శ్రీనివాస్..!!
- January 09, 2025
మస్కట్: ప్రస్తుతం మంత్రిత్వ శాఖలో స్పెషల్ డ్యూటీ అధికారిగా ఉన్న గొడవర్తి వెంకట శ్రీనివాస్ (IFS: 1993) ఒమన్ సుల్తానేట్కు తదుపరి భారత రాయబారిగా నియమితులైనట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. త్వరలో ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని వెల్లడించింది.
తాజా వార్తలు
- సౌదీ రక్షణ దళాల చర్య: బాలిస్టిక్ క్షిపణి, రెండు డ్రోన్లు నిర్వీర్యం
- గ్యాస్ వినియోగదారులకు షాక్
- విదేశాల్లో ఇరానీయులకు హెచ్చరిక, దేశద్రోహం చేస్తే మరణశిక్ష
- రాత్రి సమయంలో ఎమర్జెన్సీ అలర్ట్ సౌండ్ లో మార్పు
- అబుదాబి నుండి భారత్కు ఎతిహాద్ విమానాలు–నేటి షెడ్యూల్
- మనామాలో నివాస భవనం పై ఇరాన్ దాడి: ఒకరు మృతి, పలువురికి గాయాలు
- కమ్యూనిటీ వర్చువల్ సమావేశం నిర్వహించిన భారత రాయబారి..!!
- అత్యవసర హెచ్చరికలు.. ప్రజలకు సౌదీ అరేబియా అప్పీల్..!!
- ఒమన్లో CBSE విద్యార్థుల పై పరీక్షల ఒత్తిడి..!!
- మిడిలీస్టు సంక్షోభం.. 40వేలకు పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్..!!









