ఒమన్ కొత్త భారత రాయబారిగా గొడవర్తి వెంకట శ్రీనివాస్..!!
- January 09, 2025
మస్కట్: ప్రస్తుతం మంత్రిత్వ శాఖలో స్పెషల్ డ్యూటీ అధికారిగా ఉన్న గొడవర్తి వెంకట శ్రీనివాస్ (IFS: 1993) ఒమన్ సుల్తానేట్కు తదుపరి భారత రాయబారిగా నియమితులైనట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. త్వరలో ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని వెల్లడించింది.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్లో ఫైర్సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







