నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించిన వైసీపీ
- January 18, 2025
అమరావతి: ఏపీలోని పలు నియోజకవర్గాలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమన్వయకర్తలను నియమించారు. ఐదుగురు సమన్వయకర్తలతో పాటు ఒకరికి నియోజకవర్గ పరిశీలకుని హోదా, మరొకరికి పార్టీ రాష్ట్ర ప్రతినిధి హోదా కల్పించారు.
అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలిగా కరణం ధర్మశ్రీని నియమించగా.. అశోక్ బాబుకు పార్టీ రాష్ట్ర ప్రతినిధిగా అవకాశం దక్కింది.
నియోజకవర్గ సమన్వయకర్తలు వీరే...
- చోడవరం నియోజకవర్గ సమన్వయకర్తగా గుడివాడ అమర్నాథ్.
- మాడుగుల నియోజకవర్గ సమన్వయకర్తగా బూడి ముత్యాల నాయుడు.
- భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను).
- గాజువాక నియోజకవర్గ సమన్వయకర్తగా తిప్పల దేవన్ రెడ్డి.
- పి.గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్తగా గన్నవరపు శ్రీనివాస రావు.
తాజా వార్తలు
- తెలంగాణ సచివాలయంలో తప్పిన ప్రమాదం..
- ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినతరం: అతిక్రమిస్తే జరిమానా, జైలు శిక్ష
- షిర్డీ సాయి సేవలో రష్మిక, విక్కీ కౌశల్
- మూడో వన్డేలో ఇంగ్లాండ్ పై ఘన విజయం
- యూఏఈలో రమదాన్ : పవిత్ర మాసానికి ముందు భారీ డిస్కౌంట్లు..!!
- అబ్షర్ లో కొత్త సేవ.. దత్తత కుటుంబ సభ్యునికి పాస్పోర్ట్ జారీ..!!
- పోలీస్ అధికారిపై దాడి..అరబ్ మహిళకు ఏడాది జైలుశిక్ష..!!
- యూఏఈలో 20 మంది పర్యావరణవేత్తలకు బ్లూ వీసా ప్రదానం..!!
- కువైట్లో కీటకాలు కలిగిన ఆహార ఉత్పత్తులకు చోటు లేదు..!!
- సౌత్ అల్ బతినాలో ఓపెన్-ఎయిర్ సినిమా, ఎకో-టూరిజం హబ్..!!