కువైట్లో 5,838 మంది పౌరసత్వం రద్దు..!!
- January 19, 2025
కువైట్: ద్వంద్వ పౌరత్వం ఉన్న 5,838 మంది వ్యక్తుల జాతీయతలను కువైట్ రద్దు చేసింది. కొన్ని దేశాలు కువైట్కు ద్వంద్వత్వం, ఫోర్జరీ, మోసం కు సంబంధించి అనేక కేసుల వివరాలను షేర్ చేశారు. భద్రత, సమాచార సహకారంతో పాటు విదేశాల్లోని దేశ రాయబార కార్యాలయాలు, కువైట్లోని ఇతర దేశాల రాయబార కార్యాలయాల ద్వారా సమన్వయం కొనసాగుతుందని పేర్కొంది.
కువైట్ జాతీయత కోసం సమావేశం అయిన ఉన్నత కమిటీ 5,838 మంది వ్యక్తుల జాతీయతను రద్దు చేసింది. కువైట్లో పౌరసత్వం కోల్పోయిన వారి సంఖ్య 29 ఆగస్టు 2024, 16 జనవరి 2025 మధ్య అంతర్గత మంత్రిత్వ శాఖ జారీ చేసిన డేటా ప్రకారం 35,548కి పెరిగింది.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







