కువైట్లో 5,838 మంది పౌరసత్వం రద్దు..!!
- January 19, 2025
కువైట్: ద్వంద్వ పౌరత్వం ఉన్న 5,838 మంది వ్యక్తుల జాతీయతలను కువైట్ రద్దు చేసింది. కొన్ని దేశాలు కువైట్కు ద్వంద్వత్వం, ఫోర్జరీ, మోసం కు సంబంధించి అనేక కేసుల వివరాలను షేర్ చేశారు. భద్రత, సమాచార సహకారంతో పాటు విదేశాల్లోని దేశ రాయబార కార్యాలయాలు, కువైట్లోని ఇతర దేశాల రాయబార కార్యాలయాల ద్వారా సమన్వయం కొనసాగుతుందని పేర్కొంది.
కువైట్ జాతీయత కోసం సమావేశం అయిన ఉన్నత కమిటీ 5,838 మంది వ్యక్తుల జాతీయతను రద్దు చేసింది. కువైట్లో పౌరసత్వం కోల్పోయిన వారి సంఖ్య 29 ఆగస్టు 2024, 16 జనవరి 2025 మధ్య అంతర్గత మంత్రిత్వ శాఖ జారీ చేసిన డేటా ప్రకారం 35,548కి పెరిగింది.
తాజా వార్తలు
- తెలంగాణ బడ్జెట్ రూ.3,24,234 కోట్లు..
- రికార్డు స్థాయిలో కుప్పకూలిన రూపాయి విలువ
- అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో కొత్త ట్విస్ట్..!
- పట్టాభి సీతారామయ్య స్మారక భవనానికి అనుమతులు మంజూరు: ఎంపీ బాలశౌరి
- భారతీయులకు ఎఫెక్ట్..వీసా ఫీజులు పెంచిన యూకే
- తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ శుభవార్త
- ప్రపంచ శాంతి, స్థిరత్వానికి మద్దతు సౌదీ కొనసాగిస్తుంది..కింగ్ సల్మాన్
- యూఏఈలో భారీ వర్షాలు, ఉరుములు, వడగళ్ల వాన కురిసే అవకాశం..!!
- ఖతార్ లో ఉరుములతో కూడిన వర్షం, బలమైన గాలులు..!!
- పౌరులకు, నివాసితులకు ఈద్ శుభాకాంక్షలు తెలిపిన సుల్తాన్..!!









