33 ఆర్థిక మోసాలకు పాల్పడిన 9 మంది సభ్యుల ముఠా అరెస్ట్..!!
- January 21, 2025
రియాద్: 33 ఆర్థిక మోసాలకు పాల్పడిన 9 మంది సభ్యుల ముఠాను రియాద్ పోలీసులు అరెస్టు చేశారు. ముఠా సభ్యుల్లో ముగ్గురు సౌదీ పౌరులు, ఆరుగురు బంగ్లాదేశ్ పౌరులు ఉన్నారు. రియాద్ పోలీసుల కథనం ప్రకారం.. ప్రభుత్వ సేవలను అందజేస్తామని ముఠా సభ్యులు బాధితులను మోసం చేసేవారని పేర్కొన్నారు. ఈ ముఠా వివిధ ప్రభుత్వ సేవలను అందిస్తామనే నెపంతో బాధితులను మోసం చేసి సుమారు SR394000 మోసం చేసిందని పోలీసులు తెలిపారు. నిందితుల నుండి నేరానికి ఉపయోగించిన అన్ని ఉపకరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముఠా సభ్యులపై చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేసిన తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేశారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







