33 ఆర్థిక మోసాలకు పాల్పడిన 9 మంది సభ్యుల ముఠా అరెస్ట్..!!
- January 21, 2025
రియాద్: 33 ఆర్థిక మోసాలకు పాల్పడిన 9 మంది సభ్యుల ముఠాను రియాద్ పోలీసులు అరెస్టు చేశారు. ముఠా సభ్యుల్లో ముగ్గురు సౌదీ పౌరులు, ఆరుగురు బంగ్లాదేశ్ పౌరులు ఉన్నారు. రియాద్ పోలీసుల కథనం ప్రకారం.. ప్రభుత్వ సేవలను అందజేస్తామని ముఠా సభ్యులు బాధితులను మోసం చేసేవారని పేర్కొన్నారు. ఈ ముఠా వివిధ ప్రభుత్వ సేవలను అందిస్తామనే నెపంతో బాధితులను మోసం చేసి సుమారు SR394000 మోసం చేసిందని పోలీసులు తెలిపారు. నిందితుల నుండి నేరానికి ఉపయోగించిన అన్ని ఉపకరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముఠా సభ్యులపై చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేసిన తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేశారు.
తాజా వార్తలు
- లోక్సభ స్పీకర్ పై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం..
- టీమ్ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా..
- సౌదీ రక్షణ దళాల చర్య: బాలిస్టిక్ క్షిపణి, రెండు డ్రోన్లు నిర్వీర్యం
- గ్యాస్ వినియోగదారులకు షాక్
- విదేశాల్లో ఇరానీయులకు హెచ్చరిక, దేశద్రోహం చేస్తే మరణశిక్ష
- రాత్రి సమయంలో ఎమర్జెన్సీ అలర్ట్ సౌండ్ లో మార్పు
- అబుదాబి నుండి భారత్కు ఎతిహాద్ విమానాలు–నేటి షెడ్యూల్
- మనామాలో నివాస భవనం పై ఇరాన్ దాడి: ఒకరు మృతి, పలువురికి గాయాలు
- కమ్యూనిటీ వర్చువల్ సమావేశం నిర్వహించిన భారత రాయబారి..!!
- అత్యవసర హెచ్చరికలు.. ప్రజలకు సౌదీ అరేబియా అప్పీల్..!!









