RAKలో 27 మిలియన్ దిర్హామ్లకు పైగా ఫేక్ కరెన్సీ సీజ్..!!
- January 22, 2025
యూఏఈ: యూఏఈలో నకిలీ విదేశీ కరెన్సీని కలిగి ఉన్న ముగ్గురు అరబ్ జాతీయులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి $7.5 మిలియన్లు (Dh27.5 మిలియన్లు)ను స్వాధీనం చేసుకున్నారు. రస్ అల్ ఖైమాలోని ఒక వ్యాపారవేత్త ఇద్దరు సహచరుల సహాయంతో నకిలీ కరెన్సీని చెలామణి చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు విశ్వసనీయమైన సమాచారం అందడంతో అధికారులు రంగంలోకి దిగి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రస్ అల్ ఖైమా పోలీస్ జనరల్ కమాండ్, జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ సెక్యూరిటీ, ఇంటీరియర్ మినిస్ట్రీలోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సహకారంతో ముఠాను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి నకిలీ కరెన్సీ నమూనాలతోపాటు భారీగా విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చట్టపరమైన చర్యల కోసం అనుమానితులను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేశారు.
తాజా వార్తలు
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!









