RAKలో 27 మిలియన్ దిర్హామ్లకు పైగా ఫేక్ కరెన్సీ సీజ్..!!
- January 22, 2025
యూఏఈ: యూఏఈలో నకిలీ విదేశీ కరెన్సీని కలిగి ఉన్న ముగ్గురు అరబ్ జాతీయులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి $7.5 మిలియన్లు (Dh27.5 మిలియన్లు)ను స్వాధీనం చేసుకున్నారు. రస్ అల్ ఖైమాలోని ఒక వ్యాపారవేత్త ఇద్దరు సహచరుల సహాయంతో నకిలీ కరెన్సీని చెలామణి చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు విశ్వసనీయమైన సమాచారం అందడంతో అధికారులు రంగంలోకి దిగి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రస్ అల్ ఖైమా పోలీస్ జనరల్ కమాండ్, జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ సెక్యూరిటీ, ఇంటీరియర్ మినిస్ట్రీలోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సహకారంతో ముఠాను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి నకిలీ కరెన్సీ నమూనాలతోపాటు భారీగా విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చట్టపరమైన చర్యల కోసం అనుమానితులను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేశారు.
తాజా వార్తలు
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- ట్రాఫిక్ విధులకు శిక్షణ పొందిన పోలీసు సిబ్బందితో సైబరాబాద్ సీపీ సమావేశం
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!
- దుబాయ్లోని ఈ మేజర్ ఆకర్షణలు సమ్మర్ లో మూసివేత..!!
- కువైట్ లో విమాన రాకపోకలలో గణనీయమైన వృద్ధి..!!
- అమ్మన్లో సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- రైతులకు ఒమన్ ఫ్లోర్ మిల్స్ గుడ్ న్యూస్..!!
- బహ్రెయిన్ లో ఇకపై ఇంగ్లిష్ లోనూ నోటరైజేషన్..!!
- యూఏఈలో ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు బుకింగ్లు ప్రారంభం..
- గ్రీన్కార్డ్ హోల్డర్లకు బిగ్షాక్..!







