ఏప్రిల్ 22 నుండి అమల్లోకి కొత్త ట్రాఫిక్ చట్టం..!!
- January 24, 2025
కువైట్: కువైట్ లో ఇక ట్రాఫిక్ ఉల్లంఘనలకు కఠిన శిక్షలు,పెనాల్టీలను విడించనున్నారు.ఈ మేరకు పెంచే ట్రాఫిక్ చట్టానికి కొత్త సవరణలు ఏప్రిల్ 22 నుండి అమలులోకి వస్తాయని అధికారులు తెలిపారు కొత్త జరిమానాలు అమల్లోకి వచ్చే వరకు మునుపటి జరిమానాలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు.ట్రాఫిక్ చట్టంలోని కొన్ని నిబంధనలకు కొత్త సవరణలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమగ్ర అవగాహన ప్రచారాన్ని ప్రారంభించింది. సవరించిన చట్టంలోని అతి ముఖ్యమైన నిబంధనలను పౌరులకు, నివాసితులకు తెలియజేయడంతోపాటు రహదారి భద్రతను సాధించడానికి ట్రాఫిక్ నియమాలను పాటించడాన్ని మెరుగుపరచడం ఈ ప్రచారం లక్ష్యం. చట్టాలను పాటించడం అనేది జీవితాలు, ఆస్తులను రక్షించడంలో దోహదపడే సమిష్టి బాధ్యత అని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







