ఏప్రిల్ 22 నుండి అమల్లోకి కొత్త ట్రాఫిక్ చట్టం..!!
- January 24, 2025
కువైట్: కువైట్ లో ఇక ట్రాఫిక్ ఉల్లంఘనలకు కఠిన శిక్షలు,పెనాల్టీలను విడించనున్నారు.ఈ మేరకు పెంచే ట్రాఫిక్ చట్టానికి కొత్త సవరణలు ఏప్రిల్ 22 నుండి అమలులోకి వస్తాయని అధికారులు తెలిపారు కొత్త జరిమానాలు అమల్లోకి వచ్చే వరకు మునుపటి జరిమానాలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు.ట్రాఫిక్ చట్టంలోని కొన్ని నిబంధనలకు కొత్త సవరణలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమగ్ర అవగాహన ప్రచారాన్ని ప్రారంభించింది. సవరించిన చట్టంలోని అతి ముఖ్యమైన నిబంధనలను పౌరులకు, నివాసితులకు తెలియజేయడంతోపాటు రహదారి భద్రతను సాధించడానికి ట్రాఫిక్ నియమాలను పాటించడాన్ని మెరుగుపరచడం ఈ ప్రచారం లక్ష్యం. చట్టాలను పాటించడం అనేది జీవితాలు, ఆస్తులను రక్షించడంలో దోహదపడే సమిష్టి బాధ్యత అని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







