క్యాండీలు, కేక్లలో ఉపయోగించే ఎరుపు రంగు పై నిషేధం..!!
- January 24, 2025
యూఏఈ: కొన్ని మిఠాయిలు, స్నాక్స్, పండ్ల ఉత్పత్తులు, కేకులు, కొన్ని నోటి మందులకు చెర్రీ-ఎరుపు రంగును ఇచ్చే సింథటిక్ ఫుడ్ డై వాడకాన్ని అమెరికా బుధవారం నిషేధించిన తర్వాత, దీనిపై యూఏఈ అప్రమత్తమైంది. తాము కూడా సింథటిక్ ఫుడ్ డై వాడకాన్ని పర్యవెక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఈ రంగు ప్రయోగశాల ఎలుకలలో క్యాన్సర్కు కారణమవుతుందని రుజువు కావడంతో అమెరికా దాని వినియోగంపై నిషేధం విధించింది.
ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆహార పదార్థాలలో రెడ్ నెం.3 రంగుపై నిషేధం విధించిన మూడు దశాబ్దాల తర్వాత అది సౌందర్య సాధనాల్లో ఉపయోగించదాన్ని నిషేధించారు. ఈ రంగు ప్రస్తుతం అమెరికాలో దాదాపు 3,000 ఆహార ఉత్పత్తులలో ఉపయోగిస్తున్నారు.
ఇక ఎమిరేట్స్ లో, దిగుమతి చేసుకున్న ఆహార ఉత్పత్తులు స్థానిక అధికారులతో సమన్వయంతో ఎంట్రీ పాయింట్ల వద్ద కఠినమైన తనిఖీలకు లోబడి ఉంటాయి. ఆహార ఉత్పత్తులు వినియోగానికి సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించడానికి క్రమం తప్పకుండా నమూనాలను పరీక్షించబడతాయి. అవి వినియోగదారుల ఆరోగ్యానికి హాని కలిగించకుండా చూసేందుకు అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రమాణాల మేరకు నిబంధనలను నిర్దేశిస్తారు.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







