కాబూల్ లో ఆత్మాహుతి దాడి, 40 మంది పోలీసులు మృతి
- June 30, 2016
ఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లో ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది పోలీసులు చనిపోయారు. 100 మంది గాయపడ్డారు. పోలీసు వాహనం లక్ష్యంగా సుసైడ్ బాంబర్ తనను తాను పేల్చివేసుకోవడంతో ఈ ఘటన జరిగింది. గాయపడినవారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స జరిపిస్తున్నారు. దాడి తమ పనే అని తాలిబన్ ప్రకటించుకుంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







