సౌత్ అల్ బతినాలో అగ్నిప్రమాదం..ముగ్గురికి గాయాలు..!!
- January 27, 2025
మస్కట్: సౌత్ అల్ బతినా గవర్నరేట్లోని బార్కాలోని విలాయత్లోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ డిపార్ట్మెంట్ (సిడిఎఎ)కి చెందిన అగ్నిమాపక సిబ్బంది వేగంగా స్పందించారు. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులకు గాయాలు కాగా, వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. విజయవంతంగా మంటలను ఆర్పివేసినట్లు CDAA వెల్లడించింది. జనవరి 26న జరిగిన మరో సంఘటనలో..మస్కట్ గవర్నరేట్లోని అగ్నిమాపక బృందాలు ముత్రా విలాయత్లోని ఒక భవనంలోని ఒక అపార్ట్మెంట్లో జరిగిన అగ్ని ప్రమాదంపై స్పందించాయి. అక్కడ ఎవరికి ఎటువంటి గాయాలు నమోదు చేయకుండా మంటలను ఆర్పివేశారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









