ఏపీ: నిరు పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు
- January 27, 2025
అమరావతి: బీపీఎల్ కుటుంబాలకే ఉచిత ఇంటిస్థలం కేటాయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎపి ప్రభుత్వం నేడు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇళ్ల స్థలాలకు పదేళ్ల కాలపరిమితితో ప్రీహోల్డ్ కల్పించేలా కన్వేయన్స్ డీడ్ ఇవ్వనున్నట్లు పేర్కొంది. జీవితకాలంలో ఒకసారే ఉచిత ఇంటిపట్టా ఇవ్వనున్నట్లు తెలిపింది. పట్టా ఇచ్చిన రెండేళ్లలోగా ఇంటి నిర్మాణం చేపట్టాలని స్పష్టం చేసింది. లబ్ధిదారులకు రాష్ట్రంలో ఎక్కడా ఇంటిస్థలం, సొంతిల్లు ఉండకూడదని, కేంద్ర, రాష్ట్ర గృహనిర్మాణ పథకాల్లో లబ్ధిదారుగా ఉండకూడదని తెలిపింది. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న నిరుపేదలకు మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాలోని పేదలకు రెండు సెంట్లు భూమి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు..
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









