ఏపీ: నిరు పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు
- January 27, 2025
అమరావతి: బీపీఎల్ కుటుంబాలకే ఉచిత ఇంటిస్థలం కేటాయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎపి ప్రభుత్వం నేడు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇళ్ల స్థలాలకు పదేళ్ల కాలపరిమితితో ప్రీహోల్డ్ కల్పించేలా కన్వేయన్స్ డీడ్ ఇవ్వనున్నట్లు పేర్కొంది. జీవితకాలంలో ఒకసారే ఉచిత ఇంటిపట్టా ఇవ్వనున్నట్లు తెలిపింది. పట్టా ఇచ్చిన రెండేళ్లలోగా ఇంటి నిర్మాణం చేపట్టాలని స్పష్టం చేసింది. లబ్ధిదారులకు రాష్ట్రంలో ఎక్కడా ఇంటిస్థలం, సొంతిల్లు ఉండకూడదని, కేంద్ర, రాష్ట్ర గృహనిర్మాణ పథకాల్లో లబ్ధిదారుగా ఉండకూడదని తెలిపింది. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న నిరుపేదలకు మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాలోని పేదలకు రెండు సెంట్లు భూమి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు..
తాజా వార్తలు
- సైబర్ నేరాల నియంత్రణ పై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి
- కువైట్లో పశువుల షెడ్డులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు, ముగ్గురు అరెస్ట్
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్
- సమ్మర్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్: దుబాయ్
- జెడ్డాలో 12 లైసెన్సు లేని వాటర్ బాట్లింగ్ ప్లాంట్లు సీజ్..!!
- యూఏఈ లాటరీ: Dh100,000 బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!
- ముగిసిన సంక్షోభం..భారీగా ఖర్చు పెడుతున్న కువైట్ కన్జుమర్స్..!!
- ఐక్యరాజ్యసమితికి పురోగతి నివేదిక సమర్పించిన బహ్రెయిన్..!!







