వింటర్ తహాయిమ్ సీజన్ 2025 ప్రారంభం..!!
- January 31, 2025
మస్కట్: "వింటర్ తహాయిమ్" సీజన్ రెండవ ఎడిషన్ జాలాన్ బని బు హసన్ విలాయత్లో ప్రారంభమైంది. ఇది ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతుంది. వినూత్న, ఆకర్షణీయమైన పద్ధతుల ద్వారా ఒమానీ వారసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు.ఈ సంవత్సరం 'వింటర్ తహైమ్' సీజన్ సౌత్ అల్ షర్కియా గవర్నరేట్ విశిష్ట వారసత్వం, సంస్కృతిని ప్రతిబింబిస్తుందని సౌత్ అల్ షర్కియా గవర్నర్ యాహ్యా బిన్ బదర్ అల్ మావలి అన్నారు.స్థానిక ఆర్థిక వ్యవస్థను ప్రోత్సాహించేందుకు, ఒమానీ SME, ఉత్పాదక కుటుంబాలకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.ప్రారంభ వేడుకలో లేజర్ లైటింగ్ షో, ఫైర్ వర్క్స్ అందరిని ఆకట్టుకున్నాయి.ఈ సీజన్లో సందర్శకుల కోసం "సాండ్ థియేటర్" కళాత్మక, సాంస్కృతిక, వారసత్వ ప్రదర్శనలు, ఎంటర్ టైన్ ప్రదర్శనలతోపాటు రెస్టారెంట్లు, కేఫ్లు అందుబాటులో ఉన్నాయి. 2024లో నిర్వహించిన "వింటర్ తహైమ్" సీజన్ మొదటి ఎడిషన్ 300,000 మంది సందర్శకులను ఆకర్షించింది.
తాజా వార్తలు
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!









