గత వారం 505 మంది ప్రవాసులు బహిష్కరణ..!!
- January 31, 2025
కువైట్: జనవరి 19 నుండి 23 వరకు 461 మంది చట్టాన్ని ఉల్లంఘించిన వారిని అరెస్టు చేయగా, 505 మందిని బహిష్కరించినట్టు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. మొదటి ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి, అంతర్గత మంత్రిత్వ శాఖ షేక్ ఫహద్ యూసుఫ్ సౌద్ అల్-సబాహ్ ఆధ్వర్యంలో జరిగిన భద్రతా కార్యకలాపాలు జరుగుతున్నాయని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించేవారిని అరెస్టు చేయడం నిరంతరం కొనసాగుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. చట్టాన్ని అమలు చేయడంలో కఠినంగా వ్యవహారిస్తామని, ఉల్లంఘించిన వారిని అరెస్టు చేసి వారిని బహిష్కరిస్తామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్









