గత వారం 505 మంది ప్రవాసులు బహిష్కరణ..!!
- January 31, 2025
కువైట్: జనవరి 19 నుండి 23 వరకు 461 మంది చట్టాన్ని ఉల్లంఘించిన వారిని అరెస్టు చేయగా, 505 మందిని బహిష్కరించినట్టు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. మొదటి ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి, అంతర్గత మంత్రిత్వ శాఖ షేక్ ఫహద్ యూసుఫ్ సౌద్ అల్-సబాహ్ ఆధ్వర్యంలో జరిగిన భద్రతా కార్యకలాపాలు జరుగుతున్నాయని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించేవారిని అరెస్టు చేయడం నిరంతరం కొనసాగుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. చట్టాన్ని అమలు చేయడంలో కఠినంగా వ్యవహారిస్తామని, ఉల్లంఘించిన వారిని అరెస్టు చేసి వారిని బహిష్కరిస్తామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







