ఫిబ్రవరిలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ
- January 31, 2025
హైదరాబాద్: పార్టీని నమ్మి ప్రజలు ఓట్లు వేస్తే.తగిన గుణపాఠం చెప్పారని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు.ముస్లింలను ఓట్ల కోసం రేవంత్ సర్కార్ వాడుకుందని కేసీఆర్ అన్నారు. పథకాలన్నీ గంగలో కలిపేశారని ఆరోపించారు. తెలంగాణలో మళ్లీ కరెంట్ కోతలు..నీళ్ల ఇబ్బందులు వచ్చాయని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.ఫిబ్రవరి నెలాఖరును భారీ బహిరంగ సభనిర్వహిస్తామని.. గులాబీ శ్రేణులు తరలిరావాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







