ఫిబ్రవరిలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ
- January 31, 2025
హైదరాబాద్: పార్టీని నమ్మి ప్రజలు ఓట్లు వేస్తే.తగిన గుణపాఠం చెప్పారని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు.ముస్లింలను ఓట్ల కోసం రేవంత్ సర్కార్ వాడుకుందని కేసీఆర్ అన్నారు. పథకాలన్నీ గంగలో కలిపేశారని ఆరోపించారు. తెలంగాణలో మళ్లీ కరెంట్ కోతలు..నీళ్ల ఇబ్బందులు వచ్చాయని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.ఫిబ్రవరి నెలాఖరును భారీ బహిరంగ సభనిర్వహిస్తామని.. గులాబీ శ్రేణులు తరలిరావాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష