బీజేపీని గెలిపించిన ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు: ప్రధాని మోడీ
- February 08, 2025
న్యూ ఢిల్లీ: చరిత్రాత్మక విజయాన్నందించిన ఢిల్లీ ప్రజలకు ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీలో భాజపా విజయానికి అభివృద్ధి, సుపరిపాలనే కారణమన్నారు.ఈ మేరకు ఆయన ఎక్స్ ద్వారా పోస్టు చేశారు.ఢిల్లీని అభివృద్ధి చేసేందుకు ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోబోమని ఈ సందర్భంగా ఆయన మాటిచ్చారు.ఢిల్లీ అభివృద్ధి మా గ్యారెంటీ.ఢిల్లీ వాసుల జీవన ప్రమాణాలు పెంచుతాం.వికసిత్ భారత్ నిర్మాణంలో దిల్లీ కీలక పాత్ర పోషిస్తుందని మోడీ తెలిపారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







