సౌదీలో 15 మంది ప్రభుత్వ ఉద్యోగులు సహా 19 మంది అరెస్టు..!!
- February 10, 2025
రియాద్: అసిర్, జజాన్, తూర్పు ప్రావిన్స్ ప్రాంతాల నుండి మూడు మాదకద్రవ్యాల అక్రమ రవాణా ముఠాల నెట్ వర్క్ ను పోలీసులు ఛేదించారు.అరెస్టయిన 19 మందిలో 15 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని అధికారుల కథనం ప్రకారం.. అరెస్టు చేయబడిన ముఠా సభ్యులను అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూషన్కు తరలించారు.అరెస్టయిన వారిలో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఐదుగురు, రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ముగ్గురు, జకాత్, పన్ను, కస్టమ్స్ అథారిటీకి చెందిన ఏడుగురు ఉన్నారు. నిందితులు అసిర్, జజాన్, తూర్పు ప్రావిన్స్లో డ్రగ్స్ స్మగ్లింగ్, ట్రాఫికింగ్ కు సంబంధించిన మూడు క్రిమినల్ నెట్వర్క్ లను నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!







