సౌదీలో 15 మంది ప్రభుత్వ ఉద్యోగులు సహా 19 మంది అరెస్టు..!!
- February 10, 2025
రియాద్: అసిర్, జజాన్, తూర్పు ప్రావిన్స్ ప్రాంతాల నుండి మూడు మాదకద్రవ్యాల అక్రమ రవాణా ముఠాల నెట్ వర్క్ ను పోలీసులు ఛేదించారు.అరెస్టయిన 19 మందిలో 15 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని అధికారుల కథనం ప్రకారం.. అరెస్టు చేయబడిన ముఠా సభ్యులను అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూషన్కు తరలించారు.అరెస్టయిన వారిలో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఐదుగురు, రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ముగ్గురు, జకాత్, పన్ను, కస్టమ్స్ అథారిటీకి చెందిన ఏడుగురు ఉన్నారు. నిందితులు అసిర్, జజాన్, తూర్పు ప్రావిన్స్లో డ్రగ్స్ స్మగ్లింగ్, ట్రాఫికింగ్ కు సంబంధించిన మూడు క్రిమినల్ నెట్వర్క్ లను నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







