సౌదీలో 15 మంది ప్రభుత్వ ఉద్యోగులు సహా 19 మంది అరెస్టు..!!
- February 10, 2025
రియాద్: అసిర్, జజాన్, తూర్పు ప్రావిన్స్ ప్రాంతాల నుండి మూడు మాదకద్రవ్యాల అక్రమ రవాణా ముఠాల నెట్ వర్క్ ను పోలీసులు ఛేదించారు.అరెస్టయిన 19 మందిలో 15 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని అధికారుల కథనం ప్రకారం.. అరెస్టు చేయబడిన ముఠా సభ్యులను అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూషన్కు తరలించారు.అరెస్టయిన వారిలో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఐదుగురు, రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ముగ్గురు, జకాత్, పన్ను, కస్టమ్స్ అథారిటీకి చెందిన ఏడుగురు ఉన్నారు. నిందితులు అసిర్, జజాన్, తూర్పు ప్రావిన్స్లో డ్రగ్స్ స్మగ్లింగ్, ట్రాఫికింగ్ కు సంబంధించిన మూడు క్రిమినల్ నెట్వర్క్ లను నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- 2026 నూతన నాయకత్వాన్ని ఎంచుకోనున్న WTITC
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ 2025..ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్గా కల్కి 2898AD
- వందే భారత్ విస్తరణ–నాలుగు కొత్త రైళ్లకు గ్రీన్ సిగ్నల్!
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం







