ఈ నెల 8 న విడుదల కానున్న 'ఇద్దరం'
- July 01, 2016
సంజీవ్, సాయికృప జంటగా రూపుదిద్దుకున్న చిత్రం 'ఇద్దరం'. సుధాకర్ వినుకొండ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తూ.. దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఒక రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్, వైజాగ్, మచిలీపట్నం, బీదర్లలో జరిగిందని చిత్ర బృందం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ చిత్రాన్ని జులై 8న రంజాన్ శుభాకాంక్షలతో విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. ఈ చిత్రం కచ్చితంగా విజయం సాధిస్తుందని యూనిట్ సభ్యులు ధీమా వ్యక్తం చేశారు. ఇది నటుడు రంగనాథ్ నటించిన చివరి చిత్రం. జీవా, సూర్య, కౌటిల్య, బ్యాంక్ శ్రీనివాస్, ప్రభావతి, జబర్దస్త్ బాష తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









