ఈ నెల 8 న విడుదల కానున్న 'ఇద్దరం'
- July 01, 2016
సంజీవ్, సాయికృప జంటగా రూపుదిద్దుకున్న చిత్రం 'ఇద్దరం'. సుధాకర్ వినుకొండ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తూ.. దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఒక రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్, వైజాగ్, మచిలీపట్నం, బీదర్లలో జరిగిందని చిత్ర బృందం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ చిత్రాన్ని జులై 8న రంజాన్ శుభాకాంక్షలతో విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. ఈ చిత్రం కచ్చితంగా విజయం సాధిస్తుందని యూనిట్ సభ్యులు ధీమా వ్యక్తం చేశారు. ఇది నటుడు రంగనాథ్ నటించిన చివరి చిత్రం. జీవా, సూర్య, కౌటిల్య, బ్యాంక్ శ్రీనివాస్, ప్రభావతి, జబర్దస్త్ బాష తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









