ఈ నెల 8 న విడుదల కానున్న 'ఇద్దరం'
- July 01, 2016
సంజీవ్, సాయికృప జంటగా రూపుదిద్దుకున్న చిత్రం 'ఇద్దరం'. సుధాకర్ వినుకొండ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తూ.. దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఒక రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్, వైజాగ్, మచిలీపట్నం, బీదర్లలో జరిగిందని చిత్ర బృందం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ చిత్రాన్ని జులై 8న రంజాన్ శుభాకాంక్షలతో విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. ఈ చిత్రం కచ్చితంగా విజయం సాధిస్తుందని యూనిట్ సభ్యులు ధీమా వ్యక్తం చేశారు. ఇది నటుడు రంగనాథ్ నటించిన చివరి చిత్రం. జీవా, సూర్య, కౌటిల్య, బ్యాంక్ శ్రీనివాస్, ప్రభావతి, జబర్దస్త్ బాష తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







