సౌదీ అరేబియాలో 360 మంది మహిళా రిక్రూట్ల పాసింగ్ పరేడ్..!!
- February 11, 2025
రియాద్: రియాద్లోని ఉమెన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుండి గ్రాడ్యుయేషన్ పొందిన 360 మంది మహిళా రిక్రూట్మెంట్స్ పాసింగ్ పరేడ్ నిర్వహించారు. గ్రాడ్యుయేషన్ వేడుకకు పబ్లిక్ సెక్యూరిటీ డైరెక్టర్ లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ అల్-బస్సామి హాజరయ్యారు. అంతర్గత వ్యవహారాల మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ బిన్ నైఫ్ ఆధ్వర్యంలో స్నాతకోత్సవం జరిగింది. గ్రాడ్యుయేట్లు బేసిక్ ఇండివిజువల్ క్వాలిఫికేషన్ కోర్సును పూర్తి చేసారు. ఇందులో ట్రైనింగ్, అప్లికేషన్లు, నాలెడ్జ్ సంబంధించినవి ఉన్నాయి. అన్ని అత్యవసర సమయాల్లో బాధ్యతలు చేపట్టేలా ప్రత్యేక ట్రైనింగ్ ద్వారా వారిని సిద్ధం చేశారు. భద్రతా పరమైన వ్యవస్థలు , నైపుణ్యాలలో మెరుగైన ట్రైనింగ్ ను వారికి అందజేసినట్లు ప్రకటించారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







