సౌదీ అరేబియాలో 360 మంది మహిళా రిక్రూట్ల పాసింగ్ పరేడ్..!!
- February 11, 2025
రియాద్: రియాద్లోని ఉమెన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుండి గ్రాడ్యుయేషన్ పొందిన 360 మంది మహిళా రిక్రూట్మెంట్స్ పాసింగ్ పరేడ్ నిర్వహించారు. గ్రాడ్యుయేషన్ వేడుకకు పబ్లిక్ సెక్యూరిటీ డైరెక్టర్ లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ అల్-బస్సామి హాజరయ్యారు. అంతర్గత వ్యవహారాల మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ బిన్ నైఫ్ ఆధ్వర్యంలో స్నాతకోత్సవం జరిగింది. గ్రాడ్యుయేట్లు బేసిక్ ఇండివిజువల్ క్వాలిఫికేషన్ కోర్సును పూర్తి చేసారు. ఇందులో ట్రైనింగ్, అప్లికేషన్లు, నాలెడ్జ్ సంబంధించినవి ఉన్నాయి. అన్ని అత్యవసర సమయాల్లో బాధ్యతలు చేపట్టేలా ప్రత్యేక ట్రైనింగ్ ద్వారా వారిని సిద్ధం చేశారు. భద్రతా పరమైన వ్యవస్థలు , నైపుణ్యాలలో మెరుగైన ట్రైనింగ్ ను వారికి అందజేసినట్లు ప్రకటించారు.
తాజా వార్తలు
- అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా సుందరకాండ ప్రవచన జ్ఞాన యజ్ఞం ప్రారంభం
- డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: సీపీ సుమతి
- రాజీనామా చేయనంటు మొండికేసిన మమతా బెనర్జీ..గవర్నర్ సంచలన నిర్ణయం
- పరిపాలనలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు
- దుబాయ్లో షేర్డ్ హౌసింగ్ చట్టం: త్వరలో ప్రారంభం కానున్న షేరింగ్ పర్మిట్ దరఖాస్తులు
- డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- ముంబై కుటుంబం మృతి కేసులో వీడిన మిస్టరీ!
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు









