సౌదీ అరేబియాలో 360 మంది మహిళా రిక్రూట్ల పాసింగ్ పరేడ్..!!
- February 11, 2025
రియాద్: రియాద్లోని ఉమెన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుండి గ్రాడ్యుయేషన్ పొందిన 360 మంది మహిళా రిక్రూట్మెంట్స్ పాసింగ్ పరేడ్ నిర్వహించారు. గ్రాడ్యుయేషన్ వేడుకకు పబ్లిక్ సెక్యూరిటీ డైరెక్టర్ లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ అల్-బస్సామి హాజరయ్యారు. అంతర్గత వ్యవహారాల మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ బిన్ నైఫ్ ఆధ్వర్యంలో స్నాతకోత్సవం జరిగింది. గ్రాడ్యుయేట్లు బేసిక్ ఇండివిజువల్ క్వాలిఫికేషన్ కోర్సును పూర్తి చేసారు. ఇందులో ట్రైనింగ్, అప్లికేషన్లు, నాలెడ్జ్ సంబంధించినవి ఉన్నాయి. అన్ని అత్యవసర సమయాల్లో బాధ్యతలు చేపట్టేలా ప్రత్యేక ట్రైనింగ్ ద్వారా వారిని సిద్ధం చేశారు. భద్రతా పరమైన వ్యవస్థలు , నైపుణ్యాలలో మెరుగైన ట్రైనింగ్ ను వారికి అందజేసినట్లు ప్రకటించారు.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







