సౌదీ అరేబియాలో 360 మంది మహిళా రిక్రూట్ల పాసింగ్ పరేడ్..!!
- February 11, 2025
రియాద్: రియాద్లోని ఉమెన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుండి గ్రాడ్యుయేషన్ పొందిన 360 మంది మహిళా రిక్రూట్మెంట్స్ పాసింగ్ పరేడ్ నిర్వహించారు. గ్రాడ్యుయేషన్ వేడుకకు పబ్లిక్ సెక్యూరిటీ డైరెక్టర్ లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ అల్-బస్సామి హాజరయ్యారు. అంతర్గత వ్యవహారాల మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ బిన్ నైఫ్ ఆధ్వర్యంలో స్నాతకోత్సవం జరిగింది. గ్రాడ్యుయేట్లు బేసిక్ ఇండివిజువల్ క్వాలిఫికేషన్ కోర్సును పూర్తి చేసారు. ఇందులో ట్రైనింగ్, అప్లికేషన్లు, నాలెడ్జ్ సంబంధించినవి ఉన్నాయి. అన్ని అత్యవసర సమయాల్లో బాధ్యతలు చేపట్టేలా ప్రత్యేక ట్రైనింగ్ ద్వారా వారిని సిద్ధం చేశారు. భద్రతా పరమైన వ్యవస్థలు , నైపుణ్యాలలో మెరుగైన ట్రైనింగ్ ను వారికి అందజేసినట్లు ప్రకటించారు.
తాజా వార్తలు
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు









