అమీర్ భారత్ పర్యటన విజయవంతం..!!
- February 19, 2025
దోహా, ఖతార్: అమీర్ హెచ్హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ ఇండియా పర్యటన విజయవంతమైంది. తన పర్యటనను ముగించుకొని మంగళవారం న్యూఢిల్లీ నుండి బయలుదేరారు. హెచ్హెచ్ అమీర్ మరియు అతనితో పాటు వచ్చిన ప్రతినిధి బృందాన్ని పాలం ఎయిర్ బేస్లో విదేశాంగ మంత్రి హెచ్ఇ డా. సుబ్రహ్మణ్యం జైశంకర్, ఇండియాలో ఖతార్ రాయబారి HE మహమ్మద్ బిన్ హసన్ అల్ జాబర్, ఖతార్ లోని భారత రాయబారి విపుల్, ఖతార్ రాయబార కార్యాలయ సభ్యులు వీడ్కోలు పలికారు. ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి HE షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీ, అధికారిక ప్రతినిధి బృందం ఈ పర్యటనలో అమీర్తో కలిసి పాల్గొన్నారు.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









