అమీర్ భారత్ పర్యటన విజయవంతం..!!
- February 19, 2025
దోహా, ఖతార్: అమీర్ హెచ్హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ ఇండియా పర్యటన విజయవంతమైంది. తన పర్యటనను ముగించుకొని మంగళవారం న్యూఢిల్లీ నుండి బయలుదేరారు. హెచ్హెచ్ అమీర్ మరియు అతనితో పాటు వచ్చిన ప్రతినిధి బృందాన్ని పాలం ఎయిర్ బేస్లో విదేశాంగ మంత్రి హెచ్ఇ డా. సుబ్రహ్మణ్యం జైశంకర్, ఇండియాలో ఖతార్ రాయబారి HE మహమ్మద్ బిన్ హసన్ అల్ జాబర్, ఖతార్ లోని భారత రాయబారి విపుల్, ఖతార్ రాయబార కార్యాలయ సభ్యులు వీడ్కోలు పలికారు. ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి HE షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీ, అధికారిక ప్రతినిధి బృందం ఈ పర్యటనలో అమీర్తో కలిసి పాల్గొన్నారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







