అమీర్ భారత్ పర్యటన విజయవంతం..!!
- February 19, 2025
దోహా, ఖతార్: అమీర్ హెచ్హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ ఇండియా పర్యటన విజయవంతమైంది. తన పర్యటనను ముగించుకొని మంగళవారం న్యూఢిల్లీ నుండి బయలుదేరారు. హెచ్హెచ్ అమీర్ మరియు అతనితో పాటు వచ్చిన ప్రతినిధి బృందాన్ని పాలం ఎయిర్ బేస్లో విదేశాంగ మంత్రి హెచ్ఇ డా. సుబ్రహ్మణ్యం జైశంకర్, ఇండియాలో ఖతార్ రాయబారి HE మహమ్మద్ బిన్ హసన్ అల్ జాబర్, ఖతార్ లోని భారత రాయబారి విపుల్, ఖతార్ రాయబార కార్యాలయ సభ్యులు వీడ్కోలు పలికారు. ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి HE షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీ, అధికారిక ప్రతినిధి బృందం ఈ పర్యటనలో అమీర్తో కలిసి పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఈద్ అల్ ఫితర్..HIA స్టేషన్ ఆపరేటింగ్ వేళలను ప్రకటించిన దోహా మెట్రో..!!
- ఈద్ కోసం కొత్త నోట్లను అందిస్తున్న సెంట్రల్ బ్యాంక్..!!
- SR3.8 మిలియన్ల ఫైన్ విధించిన ఏవియేషన్ అథారిటీ..!!
- వార్షిక దినోత్సవం, ఘబ్గాను జరుపుకున్న ILA..!!
- Dh32 ప్రీమియం..ఇండియన్ వర్కర్స్ కోసం కొత్త బీమా పథకం..!!
- యాంకుల్లోని వాడి బైహా డ్యామ్ నిర్మాణం పూర్తి..!!
- తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో రమదాన్ తోఫా పంపిణీ
- APSDMA రెడ్ అలర్ట్ ..47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు..
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ సేవల్లో మార్పులు..!!
- ప్రపంచంలోనే రెండవ సురక్షితమైన దేశంగా యూఏఈ.!!