అమీర్ భారత్ పర్యటన విజయవంతం..!!
- February 19, 2025
దోహా, ఖతార్: అమీర్ హెచ్హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ ఇండియా పర్యటన విజయవంతమైంది. తన పర్యటనను ముగించుకొని మంగళవారం న్యూఢిల్లీ నుండి బయలుదేరారు. హెచ్హెచ్ అమీర్ మరియు అతనితో పాటు వచ్చిన ప్రతినిధి బృందాన్ని పాలం ఎయిర్ బేస్లో విదేశాంగ మంత్రి హెచ్ఇ డా. సుబ్రహ్మణ్యం జైశంకర్, ఇండియాలో ఖతార్ రాయబారి HE మహమ్మద్ బిన్ హసన్ అల్ జాబర్, ఖతార్ లోని భారత రాయబారి విపుల్, ఖతార్ రాయబార కార్యాలయ సభ్యులు వీడ్కోలు పలికారు. ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి HE షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీ, అధికారిక ప్రతినిధి బృందం ఈ పర్యటనలో అమీర్తో కలిసి పాల్గొన్నారు.
తాజా వార్తలు
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!









