ప్రపంచంలోనే తొలిసారిగా చంద్రుని వీక్షించడానికి డ్రోన్ల వినియోగం..!!
- March 01, 2025
యూఏఈ: రమదాన్ నెలవంకను చూసేందుకు ప్రపంచంలో తొలిసారిగా యూఏఈ డ్రోన్లను వినియోగించింది. ఈ మేరకు యూఏఈ కౌన్సిల్ ఫర్ ఫత్వా ప్రకటించింది. ఈ డ్రోన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అమర్చారు. డ్రోన్లను ఉపయోగించి పరిశీలించడం 'ప్రత్యక్ష దృష్టి' పొడిగింపుగా పరిగణించబడుతుందని కౌన్సిల్ హైలైట్ చేసింది.
తాజా వార్తలు
- ఒమన్లో 19 మంది అరెస్టు..!!
- కువైట్లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!