ప్రపంచంలోనే తొలిసారిగా చంద్రుని వీక్షించడానికి డ్రోన్ల వినియోగం..!!
- March 01, 2025
యూఏఈ: రమదాన్ నెలవంకను చూసేందుకు ప్రపంచంలో తొలిసారిగా యూఏఈ డ్రోన్లను వినియోగించింది. ఈ మేరకు యూఏఈ కౌన్సిల్ ఫర్ ఫత్వా ప్రకటించింది. ఈ డ్రోన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అమర్చారు. డ్రోన్లను ఉపయోగించి పరిశీలించడం 'ప్రత్యక్ష దృష్టి' పొడిగింపుగా పరిగణించబడుతుందని కౌన్సిల్ హైలైట్ చేసింది.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ U.S.A. ఆధ్వర్యంలో 'ఎకోస్ ఆఫ్ కంపాషన్'
- KL యూనివర్సిటీలో ETV విన్ వారి WIN.Club ప్రారంభం
- తెలంగాణ: 75 ప్రైవేట్ బస్సుల పై కేసులు
- వైకుంఠ ద్వార దర్శనాల పై భక్తుల్లో విశేష సంతృప్తి
- అన్విత బ్రాండ్ అంబాసిడర్గా నందమూరి బాలకృష్ణ
- తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు
- ఒమన్ డెసర్ట్ మారథాన్.. పోటీ పడుతున్న 1,200 మంది..!!
- ప్యాసింజర్ స్టేషన్లను ఆవిష్కరించిన ఇతిహాద్ రైల్..!!
- జాబర్ అల్-అహ్మద్ స్టేడియానికి పోటెత్తిన అభిమానులు..!!
- ఖతార్ లో వెహికల్స్, ప్రాపర్టీల ఆన్లైన్ వేలం..!!







