ప్రపంచంలోనే తొలిసారిగా చంద్రుని వీక్షించడానికి డ్రోన్ల వినియోగం..!!
- March 01, 2025
యూఏఈ: రమదాన్ నెలవంకను చూసేందుకు ప్రపంచంలో తొలిసారిగా యూఏఈ డ్రోన్లను వినియోగించింది. ఈ మేరకు యూఏఈ కౌన్సిల్ ఫర్ ఫత్వా ప్రకటించింది. ఈ డ్రోన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అమర్చారు. డ్రోన్లను ఉపయోగించి పరిశీలించడం 'ప్రత్యక్ష దృష్టి' పొడిగింపుగా పరిగణించబడుతుందని కౌన్సిల్ హైలైట్ చేసింది.
తాజా వార్తలు
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- ట్రాఫిక్ విధులకు శిక్షణ పొందిన పోలీసు సిబ్బందితో సైబరాబాద్ సీపీ సమావేశం
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!
- దుబాయ్లోని ఈ మేజర్ ఆకర్షణలు సమ్మర్ లో మూసివేత..!!
- కువైట్ లో విమాన రాకపోకలలో గణనీయమైన వృద్ధి..!!
- అమ్మన్లో సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- రైతులకు ఒమన్ ఫ్లోర్ మిల్స్ గుడ్ న్యూస్..!!
- బహ్రెయిన్ లో ఇకపై ఇంగ్లిష్ లోనూ నోటరైజేషన్..!!
- యూఏఈలో ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు బుకింగ్లు ప్రారంభం..
- గ్రీన్కార్డ్ హోల్డర్లకు బిగ్షాక్..!







