BD87,000 దుర్వినియోగం..ప్రభుత్వ స్కూల్ స్టాఫ్ కు జైలు శిక్ష..!!
- March 01, 2025
మనామా: పాఠశాల నిధుల నుండి దాదాపు BD87,000 దుర్వినియోగం చేసినందుకు.. అధికారిక రికార్డులలో మార్పులు చేసినందుకు ముగ్గురు ప్రభుత్వ పాఠశాల ఉద్యోగులకు జైలు శిక్ష విధించారు. ఈ మేరకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. ఒక్కొక్కరు తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వాలని, దుర్వినియోగం చేసిన మొత్తాలకు సమానంగా జరిమానాలు చెల్లించాలని ఆదేశిస్తూ హై క్రిమినల్ కోర్ట్.. ఏడాది నుండి 10 సంవత్సరాల వరకు శిక్షలు విధించింది. తప్పుడు పత్రాలను కూడా కోర్టు స్వాధీనం చేసుకుంది.
విద్యా మంత్రిత్వ శాఖ ఒక ప్రభుత్వ పాఠశాలలో అవకతవకలు జరిగినట్లు నివేదించిన తర్వాత ఈ కేసు వెలుగులోకి వచ్చింది. నిందితులు రికార్డులు మార్చినట్లు, నకిలీ ఇన్వాయిస్లు, తప్పుడు లింక్లతో లావాదేవీలు జరిపినట్లు దర్యాప్తు అధికారులు విచారణ సందర్భంగా గుర్తించారు.
తాజా వార్తలు
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!









