BD87,000 దుర్వినియోగం..ప్రభుత్వ స్కూల్ స్టాఫ్ కు జైలు శిక్ష..!!
- March 01, 2025
మనామా: పాఠశాల నిధుల నుండి దాదాపు BD87,000 దుర్వినియోగం చేసినందుకు.. అధికారిక రికార్డులలో మార్పులు చేసినందుకు ముగ్గురు ప్రభుత్వ పాఠశాల ఉద్యోగులకు జైలు శిక్ష విధించారు. ఈ మేరకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. ఒక్కొక్కరు తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వాలని, దుర్వినియోగం చేసిన మొత్తాలకు సమానంగా జరిమానాలు చెల్లించాలని ఆదేశిస్తూ హై క్రిమినల్ కోర్ట్.. ఏడాది నుండి 10 సంవత్సరాల వరకు శిక్షలు విధించింది. తప్పుడు పత్రాలను కూడా కోర్టు స్వాధీనం చేసుకుంది.
విద్యా మంత్రిత్వ శాఖ ఒక ప్రభుత్వ పాఠశాలలో అవకతవకలు జరిగినట్లు నివేదించిన తర్వాత ఈ కేసు వెలుగులోకి వచ్చింది. నిందితులు రికార్డులు మార్చినట్లు, నకిలీ ఇన్వాయిస్లు, తప్పుడు లింక్లతో లావాదేవీలు జరిపినట్లు దర్యాప్తు అధికారులు విచారణ సందర్భంగా గుర్తించారు.
తాజా వార్తలు
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!
- దుబాయ్లోని ఈ మేజర్ ఆకర్షణలు సమ్మర్ లో మూసివేత..!!
- కువైట్ లో విమాన రాకపోకలలో గణనీయమైన వృద్ధి..!!
- అమ్మన్లో సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- రైతులకు ఒమన్ ఫ్లోర్ మిల్స్ గుడ్ న్యూస్..!!
- బహ్రెయిన్ లో ఇకపై ఇంగ్లిష్ లోనూ నోటరైజేషన్..!!
- యూఏఈలో ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు బుకింగ్లు ప్రారంభం..
- గ్రీన్కార్డ్ హోల్డర్లకు బిగ్షాక్..!
- సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్..సీఐ నాగరాజు అరెస్ట్
- దుబాయ్లో అద్దెదారులకు ఊరట.. ‘ఫ్లెక్సీ రెంట్’ పథకం ప్రారంభం







