BD87,000 దుర్వినియోగం..ప్రభుత్వ స్కూల్ స్టాఫ్ కు జైలు శిక్ష..!!
- March 01, 2025
మనామా: పాఠశాల నిధుల నుండి దాదాపు BD87,000 దుర్వినియోగం చేసినందుకు.. అధికారిక రికార్డులలో మార్పులు చేసినందుకు ముగ్గురు ప్రభుత్వ పాఠశాల ఉద్యోగులకు జైలు శిక్ష విధించారు. ఈ మేరకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. ఒక్కొక్కరు తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వాలని, దుర్వినియోగం చేసిన మొత్తాలకు సమానంగా జరిమానాలు చెల్లించాలని ఆదేశిస్తూ హై క్రిమినల్ కోర్ట్.. ఏడాది నుండి 10 సంవత్సరాల వరకు శిక్షలు విధించింది. తప్పుడు పత్రాలను కూడా కోర్టు స్వాధీనం చేసుకుంది.
విద్యా మంత్రిత్వ శాఖ ఒక ప్రభుత్వ పాఠశాలలో అవకతవకలు జరిగినట్లు నివేదించిన తర్వాత ఈ కేసు వెలుగులోకి వచ్చింది. నిందితులు రికార్డులు మార్చినట్లు, నకిలీ ఇన్వాయిస్లు, తప్పుడు లింక్లతో లావాదేవీలు జరిపినట్లు దర్యాప్తు అధికారులు విచారణ సందర్భంగా గుర్తించారు.
తాజా వార్తలు
- ఖతార్ రియల్టీ అమ్మకాల్లో 37% పెరుగుదల..!!
- దక్షిణ యెమెన్ సమస్యకు రియాద్ చర్చలతో పరిష్కారం..!!
- దుబాయ్ లో విల్లా ఫైనాన్సింగ్ స్కామ్..ముగ్గురికి జైలుశిక్ష..!!
- రైల్వే అనుసంధానం, లాజిస్టిక్స్పై కువైట్, సౌదీ చర్చలు..!!
- ఇరాన్కు విమాన సర్వీసులను నిలిపివేసిన సలాంఎయిర్..!!
- బహ్రెయిన్ లో స్ట్రీట్ వెండర్స్ కు కొత్త నిబంధనలు..!!
- అమెరికా మరో వీసా షాక్
- ఇరాన్ లో పెరుగుతున్న హింసాత్మకం..62 మంది మృతి
- కేటీఆర్ కు హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ ఆహ్వానం
- సంక్రాంతి సెలవుల పై కీలక అప్డేట్..







