కనిపించిన నెలవంక...రేపటి భారత్ లో మాసం ప్రారంభం
- March 01, 2025
న్యూ ఢిల్లీ: రంజాన్ మాసం నెలవంక కనిపించింది.ఈరోజు (శనివారం) నెలవంక దర్శనం ఇవ్వడంతో ముస్లిం సోదరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఆదివారం నుంచి దేశవ్యాప్తంగా రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. రంజాన్ మాసం ప్రారంభం కావడంతో ముస్లిం సోదరులు, సోదరీమణులు నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు ఆచరిస్తారు.
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









