22 వాహనాలను దొంగిలించిన జంట అరెస్ట్..!!
- March 03, 2025
కువైట్: దేశంలోని వివిధ ప్రాంతాలలో చోరీలకు పాల్పడుతున్న ఓ జంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు పార్కింగ్ చేసిన వాహనాలను గమనించి, ఎత్తుకుపోతున్నారని మండిపడ్డారు. "దేశంలోని వివిధ ప్రాంతాలలో వృత్తిపరమైన సాధనాలను ఉపయోగించి వాహనాలను దొంగిలించే ఒక పురుషుడు, ఒక మహిళతో కూడిన ముఠాను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అరెస్టు చేసింది.’’ అని తెలిపారు.
తాజా నివేదిక ప్రకారం.. ఈ ముఠా వాహనాలను దొంగిలించి తక్కువ కాలం పాటు ఉపయోగించి, ఆపై వాటిలోని వస్తువులను వివిధ ప్రదేశాల్లోఅమ్మశాయి. వివిధ గవర్నరేట్లలో 22 వాహన దొంగతనాలు జరిగాయని, సంఘటనలకు పాల్పడినట్లు దర్యాప్తులో వారు నిందితులు అంగీకరించారు. వారు స్వాధీనం చేసుకున్న అనేక వస్తువులతో పాటు, వివిధ ప్రదేశాలలో ఉన్న 15 చోరీ వాహనాలును గుర్తించారు.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







