22 వాహనాలను దొంగిలించిన జంట అరెస్ట్..!!
- March 03, 2025
కువైట్: దేశంలోని వివిధ ప్రాంతాలలో చోరీలకు పాల్పడుతున్న ఓ జంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు పార్కింగ్ చేసిన వాహనాలను గమనించి, ఎత్తుకుపోతున్నారని మండిపడ్డారు. "దేశంలోని వివిధ ప్రాంతాలలో వృత్తిపరమైన సాధనాలను ఉపయోగించి వాహనాలను దొంగిలించే ఒక పురుషుడు, ఒక మహిళతో కూడిన ముఠాను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అరెస్టు చేసింది.’’ అని తెలిపారు.
తాజా నివేదిక ప్రకారం.. ఈ ముఠా వాహనాలను దొంగిలించి తక్కువ కాలం పాటు ఉపయోగించి, ఆపై వాటిలోని వస్తువులను వివిధ ప్రదేశాల్లోఅమ్మశాయి. వివిధ గవర్నరేట్లలో 22 వాహన దొంగతనాలు జరిగాయని, సంఘటనలకు పాల్పడినట్లు దర్యాప్తులో వారు నిందితులు అంగీకరించారు. వారు స్వాధీనం చేసుకున్న అనేక వస్తువులతో పాటు, వివిధ ప్రదేశాలలో ఉన్న 15 చోరీ వాహనాలును గుర్తించారు.
తాజా వార్తలు
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు









