22 వాహనాలను దొంగిలించిన జంట అరెస్ట్..!!
- March 03, 2025
కువైట్: దేశంలోని వివిధ ప్రాంతాలలో చోరీలకు పాల్పడుతున్న ఓ జంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు పార్కింగ్ చేసిన వాహనాలను గమనించి, ఎత్తుకుపోతున్నారని మండిపడ్డారు. "దేశంలోని వివిధ ప్రాంతాలలో వృత్తిపరమైన సాధనాలను ఉపయోగించి వాహనాలను దొంగిలించే ఒక పురుషుడు, ఒక మహిళతో కూడిన ముఠాను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అరెస్టు చేసింది.’’ అని తెలిపారు.
తాజా నివేదిక ప్రకారం.. ఈ ముఠా వాహనాలను దొంగిలించి తక్కువ కాలం పాటు ఉపయోగించి, ఆపై వాటిలోని వస్తువులను వివిధ ప్రదేశాల్లోఅమ్మశాయి. వివిధ గవర్నరేట్లలో 22 వాహన దొంగతనాలు జరిగాయని, సంఘటనలకు పాల్పడినట్లు దర్యాప్తులో వారు నిందితులు అంగీకరించారు. వారు స్వాధీనం చేసుకున్న అనేక వస్తువులతో పాటు, వివిధ ప్రదేశాలలో ఉన్న 15 చోరీ వాహనాలును గుర్తించారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







