మరోసారి క్షమాభిక్ష ఆఫర్ ప్రకటించిన సౌదీ అరేబియా..!!
- March 03, 2025
రియాద్: సౌదీ అరేబియా మరోసారి క్షమాభిక్ష ఆఫర్ ప్రకటించింది. విదేశాల్లో ఉంటున్న స్వదేశీయులు తిరిగా రావాలని కోరింది. అయితే, తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారికి ఈ స్కీమ్ వర్తించదని రాష్ట్ర భద్రతా అధ్యక్షుడు అబ్దులాజీజ్ అల్-హొవైరిని తెలిపారు. రాష్ట్రం శిక్ష కంటే పునరావాసంపై దృష్టి సారిస్తుందన్నారు. ఆయా దేశంలో క్రిమినల్ కేసులు లేనివారు తిరిగి రావడాన్ని సౌదీ అరేబియా స్వాగతిస్తుందని ఆయన ధృవీకరించారు.
తాజా వార్తలు
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..









