మరోసారి క్షమాభిక్ష ఆఫర్ ప్రకటించిన సౌదీ అరేబియా..!!
- March 03, 2025
రియాద్: సౌదీ అరేబియా మరోసారి క్షమాభిక్ష ఆఫర్ ప్రకటించింది. విదేశాల్లో ఉంటున్న స్వదేశీయులు తిరిగా రావాలని కోరింది. అయితే, తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారికి ఈ స్కీమ్ వర్తించదని రాష్ట్ర భద్రతా అధ్యక్షుడు అబ్దులాజీజ్ అల్-హొవైరిని తెలిపారు. రాష్ట్రం శిక్ష కంటే పునరావాసంపై దృష్టి సారిస్తుందన్నారు. ఆయా దేశంలో క్రిమినల్ కేసులు లేనివారు తిరిగి రావడాన్ని సౌదీ అరేబియా స్వాగతిస్తుందని ఆయన ధృవీకరించారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







