జర్మనీకి వెళ్లాల్సిన కొన్ని విమానాలను రద్దు చేసిన ఎమిరేట్స్..!!
- March 09, 2025
దుబాయ్: మార్చి 10న ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయంలో కార్మికుల సమ్మె నేపథ్యంలో దుబాయ్ స్థానిక విమానయాన సంస్థ ఎమిరేట్స్ జర్మనీకి వెళ్లాల్సిన అనేక విమానాలను రద్దు చేసింది. విమానాశ్రయంలో 'ప్రణాళికాబద్ధమైన పారిశ్రామిక సమ్మె' కారణంగా విమానాలు ప్రభావితమయ్యాయని, జాప్యం వల్ల ప్రభావితమైన కస్టమర్లకు ఎమిరేట్స్ ఆటోమెటిక్ గా రీబుక్ చేసి తెలియజేస్తుందని ఎయిర్లైన్ తెలిపింది. సోమవారం జర్మనీలోని దాదాపు అన్ని విమానాశ్రయాలు 24 గంటల సమ్మె పరిధిలోకి రానున్నాయ. ఇది లక్షలాది మంది ప్రయాణికులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ట్రేడ్ యూనియన్ వెర్డి ప్రభుత్వ రంగంలో, గ్రౌండ్ హ్యాండ్లింగ్లోని ఉద్యోగులు వాకౌట్ చేయాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







