కువైట్ లోని సల్మియా ఐదవ రింగ్ రోడ్ టన్నెల్ ప్రారంభం..!!
- March 11, 2025
కువైట్: సల్మియా వైపు ఐదవ రింగ్ రోడ్ ఎక్స్ప్రెస్వే టన్నెల్ అందుబాటులోకి వచ్చిందని జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది. ఈ ప్రాజెక్ట్ దేశంలోని రోడ్ నెట్వర్క్ను ఆధునీకరించడానికి, అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా ఉంది. ఇది ముఖ్యంగా టన్నెల్ చుట్టుపక్కల ప్రాంతాలలో ఎక్కువ ట్రాఫిక్ ఫ్లోను పెంచడానికి దోహదం చేస్తుందన్నారు. పబ్లిక్ వర్క్స్ మంత్రి డాక్టర్ నౌరా అల్-మిషాన్ ఇటీవల జహ్రా వైపు సొరంగంను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కొత్త టన్నెల్ ప్రారంభంతో కువైట్లో ట్రాఫిక్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి, రోడ్ల నాణ్యతను మెరుగుపరచడానికి కీలక అడుగుగా భావిస్తున్నారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







