తెలంగాణ: ఆర్ఎంపీలకు మెడికల్ కౌన్సిల్ వార్నింగ్
- March 12, 2025
హైదరాబాద్: ఓవైపు అక్రమార్కులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటున్నా, ఇంకా కొందరు ఆర్ఎంపీలు తీరు మార్చుకోవడం లేదని, పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని తెలంగాణ వైద్యమండలి చైర్మన్ డా. మహేష్ కుమార్ ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత కొద్ది నెలలుగా నకిలీ వైద్యులపై తరచూ తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తున్నామని, దుండిగల్, బాచుపల్లి, సంగారెడ్డి, వనస్థలిపురం, కామారెడ్డి జిల్లాల్లో తనిఖీలు నిర్వహించి ఆయా పోలీస్ స్టేషన్ ఫరిధిలో కేసులు నమోదు చేశామని తెలిపారు. రాష్ట్రంలో చాలామంది డాక్టర్ల దగ్గర టెక్నీషియన్లు, నర్సులుగా పనిచేసి సమాజంలో డాక్టర్స్ గా చలామణి అవుతున్నారని, వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







