పోస్టల్ షిప్మెంట్ల డెలివరీలో విఫలమైతే SR5,000 ఫైన్..!!
- March 13, 2025
రియాద్: స్టల్ షిప్మెంట్లను సకాలంలో డెలివరీ చేయడంలో విఫలమైన కంపెనీలకు SR5000 కనీస జరిమానా విధించబడుతుందని ట్రాన్స్పోర్ట్ జనరల్ అథారిటీ (TGA) ప్రకటించింది. షిప్మెంట్ ఆలస్యం లేదా డెలివరీ కాకపోవడం గురించి లబ్ధిదారుడికి ఏవైనా సమస్యలు ఎదురైతే, అతను నేరుగా పార్శిల్ డెలివరీ కంపెనీకి ఫిర్యాదు చేయవచ్చని అధికార యంత్రాంగం తెలిపింది.సదరు కంపెనీ ఐదు పని దినాలలోపు ఫిర్యాదును పరిష్కరించకపోతే లేదా స్పందించకపోతే, లబ్దిదారునికి నివేదికను TGAకి పంపే హక్కు ఉందని, వారు నిబంధనల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకుంటారని ఒక ప్రకటనలో తెలిపింది.
నిబంధనలను ఉల్లంఘించడం వలన బైలాలో నిర్దేశించిన విధంగా SR5,000 కంటే తక్కువ ఆర్థిక జరిమానాలు విధించబడతాయని అథారిటీ ధృవీకరించింది. ఫిర్యాదులను పరిష్కరించడానికి, అధికారిక ఆమోదించబడిన ఛానెల్లు, యూనిఫైడ్ నంబర్ 19929తో సహా అనేక కమ్యూనికేషన్ ఛానెల్లను అందించినట్లు అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- ఈద్ అల్ ఫితర్..HIA స్టేషన్ ఆపరేటింగ్ వేళలను ప్రకటించిన దోహా మెట్రో..!!
- ఈద్ కోసం కొత్త నోట్లను అందిస్తున్న సెంట్రల్ బ్యాంక్..!!
- SR3.8 మిలియన్ల ఫైన్ విధించిన ఏవియేషన్ అథారిటీ..!!
- వార్షిక దినోత్సవం, ఘబ్గాను జరుపుకున్న ILA..!!
- Dh32 ప్రీమియం..ఇండియన్ వర్కర్స్ కోసం కొత్త బీమా పథకం..!!
- యాంకుల్లోని వాడి బైహా డ్యామ్ నిర్మాణం పూర్తి..!!
- తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో రమదాన్ తోఫా పంపిణీ
- APSDMA రెడ్ అలర్ట్ ..47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు..
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ సేవల్లో మార్పులు..!!
- ప్రపంచంలోనే రెండవ సురక్షితమైన దేశంగా యూఏఈ.!!