పోస్టల్ షిప్మెంట్ల డెలివరీలో విఫలమైతే SR5,000 ఫైన్..!!
- March 13, 2025
రియాద్: స్టల్ షిప్మెంట్లను సకాలంలో డెలివరీ చేయడంలో విఫలమైన కంపెనీలకు SR5000 కనీస జరిమానా విధించబడుతుందని ట్రాన్స్పోర్ట్ జనరల్ అథారిటీ (TGA) ప్రకటించింది. షిప్మెంట్ ఆలస్యం లేదా డెలివరీ కాకపోవడం గురించి లబ్ధిదారుడికి ఏవైనా సమస్యలు ఎదురైతే, అతను నేరుగా పార్శిల్ డెలివరీ కంపెనీకి ఫిర్యాదు చేయవచ్చని అధికార యంత్రాంగం తెలిపింది.సదరు కంపెనీ ఐదు పని దినాలలోపు ఫిర్యాదును పరిష్కరించకపోతే లేదా స్పందించకపోతే, లబ్దిదారునికి నివేదికను TGAకి పంపే హక్కు ఉందని, వారు నిబంధనల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకుంటారని ఒక ప్రకటనలో తెలిపింది.
నిబంధనలను ఉల్లంఘించడం వలన బైలాలో నిర్దేశించిన విధంగా SR5,000 కంటే తక్కువ ఆర్థిక జరిమానాలు విధించబడతాయని అథారిటీ ధృవీకరించింది. ఫిర్యాదులను పరిష్కరించడానికి, అధికారిక ఆమోదించబడిన ఛానెల్లు, యూనిఫైడ్ నంబర్ 19929తో సహా అనేక కమ్యూనికేషన్ ఛానెల్లను అందించినట్లు అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







