శంషాబాద్ ఎయిర్ పోర్టులో తనిఖీలు...
- September 29, 2016శంషాబాద్ ఎయిర్పోర్టులో శుక్రవారం ఉదయం కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎయిర్పోర్టులోని బాత్రూంలో తనిఖీలు నిర్వహించగా ఓ బ్యాగు దొరికింది. దీన్ని తెరిచి చూడగా 50 లక్షల విలువైన 666 గ్రాముల బంగారం, 24 ఐఫోన్లు, బ్యాటరీలు, ఐప్యాడ్లు, సఫ్రన్ ఇరానియం పౌడర్ స్వాధీనం చేసుకున్నారు. కాగా... ఈ బ్యాగును నరేష్ అనే ప్రయాణికుడు వదిలి వెళ్లినట్లు గుర్తించారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ