1.2 కిలోల గోల్డ్ బిస్కట్లను స్వాధీనం..
- December 31, 2016అక్రమంగా గోల్డ్ బిస్కెట్లను విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను సౌత జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. డబీర్పురకు చెందిన మహ్మద్ అమీర్ అహ్మద్, మహ్మద్ ఫసీద్దీన్, ఫహద్యక్ ఖాన్లు నిందితులు. వీరు ప్రత్యేకంగా డిజైన్ చేసిన బంగారు బిస్కట్లను సౌదీ అరేబియా నుంచి నగరానికి తీసుకొచ్చి పలువురికి వి క్రయించేవాళ్లు. ఇందుకు బ్రోకర్లను సంప్రదించి వారికి కమీషన్ ఇచ్చి కొనుగోలు దారుల గురించి తెలుసుకొని వారికి విక్రయించేవాళ్లు. ఇందు లో భాగంగా సౌదీఅరేబియాలోని జెడ్డా నుంచి ఫారిన్ ఒరిజిన్ బిస్కట్ల ను ఎయిర్ ఇండియా విమానంలో శనివారం తీసుకొస్తుండగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో టాస్క్ఫోర్స్ పోలీసులకు చిక్కారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ