ఆరుగురు సౌదీలకు మెరిట్ మెడల్స్ ను ప్రధానం చేయనున్న కింగ్ సల్మాన్ ...
- January 14, 2017జెడ్డా : కనీసం 50 సార్లు రక్త దానం చేసిన ఆరుగురు సౌదీ పౌరుల రెండవ తరగతి మెరిట్ మెడల్ ప్రస్తుతాం వారికి బహుకరించేందుకు కింగ్ సల్మాన్ ఆమోదం తెలిపారు. ఈ పురస్కారానికి ఎంపిక కాబడిన దాతలు బ్రిగేడియర్. సౌద్ బిన్ అబ్దుల్లాహ్ అల్ షమ్మరి,సాంకేతిక లెఫ్టినెంట్ కల్నల్ అబ్దుల్లా బిన్ అబ్దుల్రహ్మాన్ అల్ రమ్మని , మహమ్మద్ మిస్ఫర్ అల్ జహ్రాని ఖాలిద్ బిన్ అబ్దుల్లాహ్ శారీ , అబ్దుల్ బిన్ లోబడి అల్ ముహాజి మరియు సాలెహ్ బిన్ యహ్య అల్-ఘండి లు ఉన్నారు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..