ఫుజైరాహ్ డిప్యూటీ రూలర్ ఖననాంతర ప్రార్థనలు... 3 రోజుల సంతాప దినాల ప్రకటన
- March 30, 2017ఫుజైరాహ్:బుధవారం కన్నుమూసిన ఫుజైరాహ్ డిప్యూటీ రూలర్ షేక్ హమద్ బిన్ సైఫ్ ఆల్ షార్కీ అంత్యక్రియ ప్రార్థనలు స్థానిక ఫుజైరాహ్ షేక్ జాయెద్ గ్రాండ్ మసీదు వద్ద నిర్వహించారు.డిప్యూటీ రూలర్ మరణం గూర్చి ప్రెసిడెన్షియల్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది. షేక్ హమద్ మరణం పట్ల చింతిస్తున్నట్లు శాశ్వతమైన శాంతితో ఆయన ఆత్మ నిత్య విశ్రాంతిని పొందేలా మహోన్నతుడైన అల్లాహ్ ను తానూ ప్రార్ధించినట్లు అధ్యక్షుడు శ్రీశ్రీ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తన సంతాపం ఒక ప్రకటనలోతెలిపారు.షేక్ హమద్ మరణానికి విచారంగా జాతీయ పతాకాన్ని సగం ఎత్తులో ఎగురవేయాలని ఇదే సమయంలో దేశంలో మూడు రోజుల సంతాప కాలం కొనసాగుతుందని మంత్రిత్వశాఖ ప్రకటించింది.
తాజా వార్తలు
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు