ఫుజైరాహ్ డిప్యూటీ రూలర్ ఖననాంతర ప్రార్థనలు... 3 రోజుల సంతాప దినాల ప్రకటన
- March 30, 2017ఫుజైరాహ్:బుధవారం కన్నుమూసిన ఫుజైరాహ్ డిప్యూటీ రూలర్ షేక్ హమద్ బిన్ సైఫ్ ఆల్ షార్కీ అంత్యక్రియ ప్రార్థనలు స్థానిక ఫుజైరాహ్ షేక్ జాయెద్ గ్రాండ్ మసీదు వద్ద నిర్వహించారు.డిప్యూటీ రూలర్ మరణం గూర్చి ప్రెసిడెన్షియల్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది. షేక్ హమద్ మరణం పట్ల చింతిస్తున్నట్లు శాశ్వతమైన శాంతితో ఆయన ఆత్మ నిత్య విశ్రాంతిని పొందేలా మహోన్నతుడైన అల్లాహ్ ను తానూ ప్రార్ధించినట్లు అధ్యక్షుడు శ్రీశ్రీ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తన సంతాపం ఒక ప్రకటనలోతెలిపారు.షేక్ హమద్ మరణానికి విచారంగా జాతీయ పతాకాన్ని సగం ఎత్తులో ఎగురవేయాలని ఇదే సమయంలో దేశంలో మూడు రోజుల సంతాప కాలం కొనసాగుతుందని మంత్రిత్వశాఖ ప్రకటించింది.
తాజా వార్తలు
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్
- స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..