రమదాన్ కానుక: 977 మంది ఖైదీలకు క్షమాభిక్ష
- May 25, 2017 977 మంది ఖైదీలకు క్షమాభిక్ష
ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, 977 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. పలు కేసుల్లో వీరంతా దోషులుగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. రమదాన్ సందర్భంగా వీరికి క్షమాభిక్ష లభించింది. ఖైదీలు క్షమాభిక్ష పొందిన అనంతరం జైలు నుంచి విడుదలై, సాధారణ వ్యక్తుల్లా జీవనం సాగించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. వారంతా సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించాలని ప్రెసిడెంట్ సూచించారు. ప్రెసిడెంట్ ఇచ్చిన క్షమాభిక్షతో ఖైదీల కుటుంబాల్లో ఆనందాలు విరజిమ్మనున్నాయి.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు