కువైట్ లో డ్రగ్స్ రవాణా చేస్తున్న పావురం అరెస్టు
- May 25, 2017కువైట్: కస్టమ్స్ అధికారులు కువైట్లో ఓ పావురాన్ని అరెస్టు చేశారు.. అధికారులు మొదట పావురాన్ని చూసి పట్టించుకోలేదు. పావురం మరోసారి అదే మార్గంలో కన్పించటంతో అనుమానం వచ్చి దాన్ని పట్టుకున్నారు.. పావురంపైభాగన డ్రగ్స్ పెట్టి ఇరాక్ నుంచి అక్రమంగా రవాణా చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు.. పావురం పైభాగంలో అమర్చి 178 డ్రగ్స్ బిళ్లలను స్వాధీనం చేసుకున్నారు.. ఇదిలా ఉండగా, పాకిస్థాన్కు సమాచారం చేరవేస్తున్నాయన్న కారణంతో భారత పోలీసులు కశ్మీర్ లోయ వెంబడి 150 పావురాళ్లను పట్టుకున్న విషయం విదితమే.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు