క్వెట్టాలో తీవ్రవాద దాడిని ఖండించిన బహ్రెయిన్
- June 25, 2017పాకిస్థాన్ కు పశ్చిమంగా ఉన్న క్వెట్టాలో పోలీసుల తనిఖీ కేంద్రంపై జరిగిన తీవ్రవాద దాడిని బహ్రెయిన్ బలంగా ఖండించింది.ఈ ఘటనలో పోలీసులతో సహా అనేక మంది ప్రజలు చనిపోయారు. తీవ్రవాదుల చర్యలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ కోరుకొంటున్నదని తెలిపింది. పాకిస్తాన్ ప్రభుత్వంకు బాధిత కుటుంబాలు మరియు బంధువులకు తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. బహ్రెయిన్ ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో పాకిస్థాన్ తో తోడుగా నిలుస్తుంది, భద్రత, శాంతిని బలపరిచే ప్రయత్నాలకు తన మద్దతుని ఇస్తుందని పేర్కొంది .
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు