సింధుకు 'స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్' అవార్డు
- June 25, 2017హైదరాబాద్: స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ ఫె డరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ జేఎఫ్ఐ) ప్రతి ఏడాది ప్రకటించే 'స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్' అవార్డుకు భారత ఏస్ షట్లర్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ఎంపికైంది. ఆదివారం హైద రాబాద్లో జరిగిన ఎస్జేఎఫ్ఐ వార్షిక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకు న్నారు. భారత జూనియర్ హాకీ జట్టును 'బెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్' అవార్డు వరించింది. గత డిసెంబర్లో లక్నో వేదికగా జరిగిన జూనియర్ ప్రపంచకప్లో భారత హాకీ జట్టు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. గతేడాది జూలై నుంచి ఈ సంవత్సరం జూన్ వరకు ప్రదర్శనను పరిగణనలోకి తీసుకొని ఈ అవార్డులకు ప్రకటిం చారు. ఇక సెప్టెంబర్లో ఈ అవార్డులు ప్రదానం చేయనున్నారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..