వర్జీనియాలో ప్రవాస భారతీయులతో ప్రధాని మోడీ భేటీ
- June 25, 2017ప్రధాని మోడీ.. అమెరికా పర్యటన ఉత్సాహంగా కొనసాగుతోంది. వర్జీనియాలో ప్రవాస భారతీయులతో మాట్లాడారు ప్రధాని. పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే ఏ ఒక్క ప్రపంచం దేశం పాక్కు మద్దతివ్వలేదని గుర్తు చేశారు. అప్పుడప్పుడు అలా కఠినంగా ఉంటేనే మన సత్తా నలుగురికి తెలుస్తుందన్నారు. అటు ఎన్ఆర్ఐలకు ఏ సమస్య వచ్చినా నిమిషాల్లోనే స్పందిస్తున్నారంటూ సుష్మాను కొనియాడి.. ప్రవాస భారతీయులకు భరోసా ఇచ్చారు. తమ మూడేళ్ల పాలనలో అవినీతి మరక లేకుండా పాలించానన్నారు మోడీ.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ