భాగ్యనగరంలో పలుచోట్ల వర్షం
- August 25, 2017హైదరాబాద్: బాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో సాయంత్రం నుంచి వర్షం కురుస్తోంది. వర్షానికి లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. రోడ్లన్ని వర్షపు నీళ్లతో నిండిపోయాయి. వినాయక చవితి పండుగ సందర్భంగా మండపాల దగ్గరికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రోడ్లపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. జూబ్లీహిల్స్,క్రిష్ణానగర్, దిల్సుఖ్నగర్, మలక్పేట్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు .పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
తాజా వార్తలు
- రష్యా క్షిపణి దాడిలో 'హ్యారీపోటర్ కోట' ధ్వంసం..!
- TAS-UK ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- జనసేన గాజు గ్లాస్ గుర్తుపై మరింత గందరగోళం - హైకోర్టుకు ఈసీ ఏం చెప్పిందంటే?
- పాఠశాలలకు బాంబు బెదిరింపుల కలకలం..
- ముబారక్ అల్-కబీర్ను కలిసిన భారత రాయబారి
- ఖతార్లో ఆహార భద్రతపై మంత్రిత్వ శాఖ క్లారిటీ
- యూఏఈలో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..!
- ఈ రోజుల్లో ఒమానీలకు ఉచిత బస్సు సేవలు
- పీక్ అవర్స్ కోసం దుబాయ్ మెట్రో కొత్త ప్రోటోకాల్స్
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..