జనవరిలో మొదలుకానున్న నాగ్-నానిల మల్టీస్టారర్.!
- October 19, 2017నాగార్జున, నాని కలయికలో ఓ మల్టీస్టారర్ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. భలే మంచి రోజు, శమంతకమణి సినిమాలతో మెప్పించిన శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఈ మల్టీస్టారర్ తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ నిర్మించనుంది.
ఈ మల్టీస్టారర్ కోసం అక్కినేని, నాని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం వచ్చే యేడాది జనవరి నుంచి సెట్స్ మీదకి వెళ్లనున్నట్టు సమాచారమ్. ప్రస్తుతం నాగ్ వర్మ దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. మరో పది రోజుల్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మరోవైపు, నాని 'ఎంసిఏ'తో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత నాగ్ - నాని ల మల్టీస్టారర్ ని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?