లండన్ పార్లమెంట్ అవార్డు అందుకున్నకన్నడ నటుడు
- October 21, 2017చాలెంజింగ్ స్టార్ దర్శన్ గురువారం లండన్ లో గ్లోబల్ డైవర్సిటీ అవార్డును అందుకున్నారు. బ్రిటన్ పార్లమెంట్లో లండన్ ప్రభుత్వం ప్రదానం చేసే ప్రతిష్టాత్మక అవార్డును దక్షిణ భారత్లో తొలిసారిగా కన్నడ నటుడు అందుకుంటున్నారు. బ్రిటన్ ప్రభుత్వం ఆహ్వానం మేరకు కుమారుడితో కలిసి లండన్ వెళ్లిన దర్శన్ ఆ ఫొటోను సామాజిక మాధ్యమంలో షేర్ చేశారు.
కన్నడ సినీ రంగంలో దర్శన్ సాధనను మెచ్చుకొని లండన్ ప్రభుత్వం ఈసారి సినిమా రంగంలో భారతదేశం నుంచి నటుడు దర్శన్ కు గౌరవ పురస్కారాన్ని అందించింది. లండన్ ప్రభుత్వం నుంచి ప్రతి సంవత్సరం వివిధ రంగాల్లో సేవలందించిన సాధకులను సన్మానిస్తున్నారు. లండన్ లో ఉన్న దర్శన్ కొడుకు వినీశ్తో తీసుకున్న ఫొటో ట్విటర్లో పోస్ట్ చేయటంతో వైరల్ అయింది.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!