బిల్డింగ్ నిబంధనల ఉల్లంఘనులకు హెచ్చరిక
- October 21, 2017మనామా: డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ డిఫెన్స్, భవనాల నిర్మాణంలో సాధారణ భద్రతా ప్రమాణాలు పాటించాల్సిందేనని తేల్చి చెప్పారు. లైసెన్స్ లేని ఎస్టాబ్లిష్మెంట్స్, ప్రాపర్టీస్ విషయమై ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతుంటాయనీ, తమ తనిఖీల్లో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అధికారులు. ఇటీవల జరిగిన చాలా అగ్ని ప్రమాదాల్లో ఆయా భవనాలు నిబంధనల్ని పాటించలేదని తేలినట్లు అధికారులు చెప్పారు. సివిల్ డిఫెన్స్ చట్టం ప్రకారం ఆకస్మికంగా తనిఖీలు చేసే హక్కు సివిల్ డిఫెన్స్ వర్గాలకు ఉందని, ఉల్లంఘనలకు పాల్పడినవారిపై కఠినమైన శిక్షలు తప్పవని వివరించారు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..