ఒమన్, యూఏఈల్లో ఎలక్ట్రిక్ వాహనాల రోడ్ ట్రిప్
- October 23, 2017మస్కట్: జనవరి 18 నుంచి 26 వరకు యూఏఈ, ఒమన్లలో ఎలక్ట్రానిక్ వెహికిల్స్ రోడ్ ట్రిప్ నిర్వహించనుంది. ఈ వాహనాల పట్ల అందరిలోనూ చైతన్యం తెచ్చేందుకు ఈ రోడ్ ట్రిప్ని నిర్వహించనున్నారు. అబుదాబీలో ఎలక్ట్రిక్ వెహికిల్స్ రోడ్ ట్రిప్ జనవరి 18న అబుదాబీలోని వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్ నుంచి ప్రారంభమవుతుంది. తొమ్మిఇ రోజులపాటు ఒమన్ మరియు యూఏఈలలో జరిగే ఈ ట్రిప్ చాలా ప్రత్యేకమైనదని నిర్వాహకులు అంటున్నారు. అల్ అయిన్ వద్ద ఒమన్లో ఈ ర్యాలీ ప్రవేశించి, ఇబ్రి ద్వారా మస్కట్ చేరుకుంటుంది. ఖతమత్ మలాహా బోర్డర్ ద్వారా దేశం నుంచి బయటకు వెళుతుంది. ఫుజారియా, రస్ అల్ ఖైమా ద్వారా ప్రయాణించి దుబాయ్లో ఈ రోడ్ ట్రిప్ ముగుస్తుంది. తొమ్మిదిరోజులపాటు సాగే ఈ అడ్వెంచర్ ట్రిప్లో పాల్గొనేందుకు ఔత్సాహికులు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్ఆర్డబ్ల్యుఎ మద్దతు
- తుఫాను ప్రభావిత ప్రాంత నివాసితులకు శుభవార్త..!
- NRIలకు IFSCA పెట్టుబడి అవకాశాలపై సెమినార్
- ఖతార్ సరిహద్దులో భారీగా ఆయుధాలు స్వాధీనం
- సోషల్ మీడియాలో విమర్శలు.. ఉపాధ్యాయుడికి జరిమానా
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..