జఫ్రన్ షర్బత్
- October 24, 2017కావలసిన పదార్థాలు : పాలు - 1లీటరు, కుంకుమపువ్వు - 12 కాడలు (2 టేబుల్ స్పూన్ల గోరువెచ్చని పాలలో నానబెట్టాలి), పంచదార - 3 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి - పావు టీ స్పూను, రాత్రి నానబెట్టిన బాదం పప్పులు - 12, పిస్తా - 8, జీరాపొడి - చిటికెడు.
తయారుచేసే విధానం: దళసరి అడుగున్న పాత్రలో పాలు, కుంకుమపువ్వు వేసి సన్నని మంటపై 10 నిమిషాలు వేడి చేయాలి. పంచదార, యాలకులపొడి కూడా వేసి మరో 5 నిమిషాలు వేడిచేసి దించేయాలి. సన్నగా తరిగిన బాదం, పిస్తా పలుకుల్ని వేసి బాగా కలపాలి. గది ఉష్ణోగ్రతలోకి వచ్చాక ఫ్రిజ్లో ఉంచి బాగా చల్లబడ్డాక తీసి గ్లాసుల్లోకి నింపి పైన జీరా పొడి చల్లాలి. ఈ షర్బత్ వేసవి తాపాన్ని తీర్చే ఔషధంలా పనిచేస్తుంది.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్