USలో తెలంగాణవాసి మృతి
- December 17, 2017అమెరికాలో కరీంనగర్కు చెందిన ఎరవెల్లి కృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించారు. కృష్ణ భార్య, ఇద్దరు కూతుళ్లతో కలిసి కొలంబస్ హవాయ్లో ఉంటున్నారు. కాలిఫోర్నియలో నడుచుకుంటూ వెళుతుండగా కృష్ణను వెనుకనుంచి డీటీఏ ట్రైన్ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందారు.
తాజా వార్తలు
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ